టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ “RRR”సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో ఉన్న రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రంలో నటించనున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నారు.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలంటే ఏ స్థాయిలో ఉంటాయో మన అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే సెప్టెంబర్ రెండవ వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్లు గతంలో తెలియజేశారు. ఇప్పటికే రామ్ చరణ్ సరసన నటించడం కోసం కియారా అద్వానిను ఎంపిక చేసుకోగా.. మరొక హీరోయిన్ కోసం దర్శకుడు వేట మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటిస్తున్నటువంటి ఈ చిత్రంలో మరొక హీరోయిన్ పాత్రలో చేయడం కోసం అంజలిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దక్షిణాది చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న అంజలి తాజాగా వకీల్ సాబ్ సినిమా ద్వారా ఎంతో గుర్తింపును సంపాదించుకుంది.ఈ క్రమంలోనే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో చరణ్ సరసన ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో నటించడం కోసం ఈమెకు భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…