ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ఏ విధంగా వ్యాపిస్తుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది సరైన సమయంలో ఆక్సిజన్ లభించక, ఆస్పత్రిలో బెడ్లు లభించక ఎంతో మంది మరణిస్తున్నారు.ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో ఎంతో మంది సెలబ్రిటీలు ముందుకు వచ్చి కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు సోను సూద్ కరోనా బాధితుల కోసం ఎలాంటి సహాయం చేస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం కరోనా బాధితుల కోసం రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని భావించినట్లు తెలిసిందే.ఈ క్రమంలోనే కరోనా బాధితులకు సహాయం చేయటానికి నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా మరో అడుగు ముందుకేశారు.
కరోనా కేసులు అధికమవుతున్న తరుణంలో ఆస్పత్రిలో పడకల సౌకర్యం లభించక బాధితులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న క్రమంలో నందమూరి బాలకృష్ణ తన గెస్ట్ హౌస్ ను కరోనా బాధితుల కోసం కేటాయించినట్టు తెలుస్తుంది. ఈ విధంగా పలువురు సెలబ్రిటీలు కరోనా బాధితుల కోసం ఇలా ముందుకు వచ్చి తమ వంతు సాయం చేయటం ఎంతో గర్వించదగ్గ విషయం.
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…