ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ఏ విధంగా వ్యాపిస్తుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది సరైన సమయంలో ఆక్సిజన్ లభించక, ఆస్పత్రిలో బెడ్లు లభించక ఎంతో మంది మరణిస్తున్నారు.ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో ఎంతో మంది సెలబ్రిటీలు ముందుకు వచ్చి కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు సోను సూద్ కరోనా బాధితుల కోసం ఎలాంటి సహాయం చేస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం కరోనా బాధితుల కోసం రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని భావించినట్లు తెలిసిందే.ఈ క్రమంలోనే కరోనా బాధితులకు సహాయం చేయటానికి నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా మరో అడుగు ముందుకేశారు.
కరోనా కేసులు అధికమవుతున్న తరుణంలో ఆస్పత్రిలో పడకల సౌకర్యం లభించక బాధితులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న క్రమంలో నందమూరి బాలకృష్ణ తన గెస్ట్ హౌస్ ను కరోనా బాధితుల కోసం కేటాయించినట్టు తెలుస్తుంది. ఈ విధంగా పలువురు సెలబ్రిటీలు కరోనా బాధితుల కోసం ఇలా ముందుకు వచ్చి తమ వంతు సాయం చేయటం ఎంతో గర్వించదగ్గ విషయం.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…