టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న గిరిబాబు మెగాస్టార్ చిరంజీవి డైలాగ్ కింగ్ మోహన్ బాబుతో కలిసి “మెరుపుదాడి” సినిమా తీయాలని భావించిన సంగతి మనకు తెలిసిందే. కానీ ఈ సినిమాలో మోహన్ బాబుకు పాట సెట్ చేయడం కుదరదని చెప్పడంతో మోహన్ బాబు కూడా ఈ సినిమా చేయడం కుదరదని ఖరాఖండీగా చెప్పారు.ఆ తర్వాత చిరంజీవి దగ్గరికి వెళ్లి కొన్ని కారణాల వల్ల ఈ కాంబినేషన్ కుదరలేదని చెప్పడంతో అందుకు చిరంజీవి పర్వాలేదు మరి ఏ సినిమా అయినా చేద్దామని చెప్పారు.
ఆ విధంగా మెరుపు దాడి సినిమాలో చిరంజీవి మోహన్ బాబుకి బదులుగా సుమన్, భానుచందర్ నటించారు. మోహన్ బాబు హిట్ సినిమాల్లో నటించకపోయినా అప్పటికీ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నట్లు గిరిబాబు తెలిపారు. ఈ విధంగా సుమన్ భానుచందర్ తో కలిసి తలకోన అటవీ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా చిత్ర నిర్మాణం జరిపారు. అన్ని అనుకున్న విధంగా ఎంతో కష్టపడి తలకోనలో ఈ చిత్ర నిర్మాణం జరిగింది.
ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ముందుగానే ప్లాన్ చేసుకున్న ప్రకారం తీయాలని దర్శకుడు రామచంద్ర రావుకి ముందుగానే వివరించాము. అయితే ఆ రోజు షూటింగ్ సమయంలో హీరోయిన్ జమునకు ఒంట్లో బాలేకపోతే ఆసుపత్రికి తీసుకో వెళ్లి వచ్చే సమయానికి స్క్రిప్టు ప్రకారం కాకుండా వేరే విధంగా షూటింగ్ జరగడంతో వెంటనే షూటింగ్ కి చెప్పి రామచంద్ర రావు కి అప్పటి వరకు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించి అతనిని మద్రాసు పంపించాలని ఏర్పాట్లు చేశాం. అతను చేసిన తప్పు తెలుసుకుని స్క్రిప్టు ప్రకారమే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం సమకూర్చారు.మెరుపుదాడి’ చిత్రం రూ. 29 లక్షల వ్యయంతో తయారైంది. 1984 జూన్ 9న విడుదల చేశాం. సినిమా పెద్ద హిట్.ఈ సినిమా చూసిన తర్వాత మోహన్ బాబు చిరంజీవి ఇద్దరు ఎంతో విజయవంతమైన సినిమాని వదులుకున్నానని బాధపడినట్లు తాజాగా ఓ సందర్భంలో తెలియజేశారు.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…