ఈ మధ్య ప్రతి ఒక్కరిపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బాగా పంచుకుంటున్నారు. ఎక్కడో జరిగిన వింతలు, విశేషాలు ఇలా ప్రతి ఒక్క విషయం సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరికి తెలిసిపోతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ బుడ్డోడు గేదె పైకి ఎక్కి స్నానం చేస్తున్న వీడియో తెగ వైరల్ గా మారింది.
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన రిటైర్మెంట్ తర్వాత సోషల్ మీడియాలో తన అభిమానులతో మరింత దగ్గరగా ఉన్నాడు. ఇక ఆయన ఎప్పటికప్పుడు ఫన్నీ వీడియోలను, ఫోటోలను పంచుకుంటున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా తన సోషల్ మీడియా వేదికగా మరో ఫన్నీ వీడియోను పంచుకోగా వైరల్ గా మారింది.
అందులో ఓ బుడ్డోడు గేదె పైకి ఎక్కి స్నానం చేస్తున్నాడు. అంతేకాకుండా డ్యాన్స్ కూడా చేస్తున్నాడు. ఇక ఈ వీడియోకు ఓ పాట కూడా ఎడిట్ చేయగా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ ఈ వీడియోతోపాటు ఓ విషయాన్ని పంచుకున్నాడు. గ్రామాల్లో జీవితం సరదాగా ఉంటుందని.. పట్టణాల్లో ఉండే వారికి ఇలాంటి సరదాలు ఉండవని తెలిపాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…