ఈ మధ్య ప్రతి ఒక్కరిపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బాగా పంచుకుంటున్నారు. ఎక్కడో జరిగిన వింతలు, విశేషాలు ఇలా ప్రతి ఒక్క విషయం సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరికి తెలిసిపోతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ బుడ్డోడు గేదె పైకి ఎక్కి స్నానం చేస్తున్న వీడియో తెగ వైరల్ గా మారింది.
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన రిటైర్మెంట్ తర్వాత సోషల్ మీడియాలో తన అభిమానులతో మరింత దగ్గరగా ఉన్నాడు. ఇక ఆయన ఎప్పటికప్పుడు ఫన్నీ వీడియోలను, ఫోటోలను పంచుకుంటున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా తన సోషల్ మీడియా వేదికగా మరో ఫన్నీ వీడియోను పంచుకోగా వైరల్ గా మారింది.
అందులో ఓ బుడ్డోడు గేదె పైకి ఎక్కి స్నానం చేస్తున్నాడు. అంతేకాకుండా డ్యాన్స్ కూడా చేస్తున్నాడు. ఇక ఈ వీడియోకు ఓ పాట కూడా ఎడిట్ చేయగా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ ఈ వీడియోతోపాటు ఓ విషయాన్ని పంచుకున్నాడు. గ్రామాల్లో జీవితం సరదాగా ఉంటుందని.. పట్టణాల్లో ఉండే వారికి ఇలాంటి సరదాలు ఉండవని తెలిపాడు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…
నటి హన్సికా మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నాలుగేళ్ల వివాహ జీవితానికి అధికారికంగా ముగింపు పలికారు. పరస్పర సమ్మతితో దాఖలు…
ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల మధ్య తమిళ నటుడు…
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…