ఉత్తరాఖండ్ ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు నదులు పొంగిపోర్లడంతో జనజీవనం స్తంభించిపోయింది.గత కొద్ది రోజుల క్రితం వర్షాల ధాటికి కొండ చరియలు విరిగిపడగా తాజాగా అధిక వర్షాల కారణంగా ఓ భవంతి నేలమట్టమైంది. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉత్తరాఖండ్ జోషిమఠ్లోని ఝాడ్కుల సమీపంలో ఉన్నటువంటి ఒక హోటల్ భవంతి ఉంది. అయితే ఈ భవనం పక్కనే ఒక పెద్ద లోయ ఉంది. వర్షం కారణంగా మట్టికొట్టుకు పోవడంతో భవనం ప్రమాదస్థాయికి చేరుకుంది.ఈ క్రమంలోనే భవనం కూలిపోతుందని ముందుగా గ్రహించిన నిర్వాహకులు అందులో ఉన్నటువంటి ప్రజలను సురక్షితంగా బయటకు పంపించారు. ఈ వి ధంగా హోటల్లో ఉన్న వారిని బయటకు పంపించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అయితే లోయ కారణంగా మట్టికొట్టుకు పోవడం వల్లే ఆ భవనం కుప్పకూలి పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో జనజీవనం ఆగిపోయింది.ఈ క్రమంలోనే కొండచరియలు విరిగిపడటంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో అని అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…