Vastu Tips : మన పెద్దవాళ్లు ఇలా జరగకూడదు, ఇలా జరిగితే మంచిది కాదు. ఇలా ఎన్నో చెప్తూ ఉంటారు. కొంతమంది వీటిని పాటిస్తే, కొంత మంది మాత్రం వీటిని కొట్టి పారేస్తూ ఉంటారు. మన చేతిలో నుండి, కొన్ని కొన్ని వస్తువులు జారీ పడిపోకూడదు. ఎంత జాగ్రత్తగా పట్టుకున్నా, ఒక్కొక్కసారి ఏదో ఒకటి మన చేతి నుండి జారిపోతూ ఉంటాయి. అయితే, వీటిని పట్టుకునేటప్పుడు మాత్రం, జాగ్రత్తగా పట్టుకోవాలి. కింద పడిపోకుండా చూసుకోవాలి. ఎప్పుడూ కూడా, ఇవి చేయి జారిపోకుండా చూసుకోండి. లేదంటే దురదృష్టం కలుగుతుంది. ఇబ్బందులు వస్తాయి. ఇవి కనుక, చేతి నుండి కింద పోయాయంటే, జీవితం పై ప్రతికూల ప్రభావం కనబడుతుంది.
ఇక ఎటువంటి వస్తువులు చేతి నుండి జారి పడకూడదు అనే విషయాన్ని చూసేద్దాం. చేతి నుండి ఎప్పుడూ కూడా ఉప్పు జారిపోవడం మంచిది కాదు. జాగ్రత్తగా ఉప్పుని పట్టుకోవాలి. లక్ష్మీదేవి ప్రతిరూపం ఉప్పు. శనిప్రభావముని తొలగించేందుకు, చాలామంది ఉప్పును దానం చేస్తారు. ఉప్పు కనుక జారి కింద పడింది అంటే డబ్బు కొరత వస్తుంది. కాబట్టి, ఉప్పుని పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
పాలు ఎప్పుడు కూడా కింద పడిపోకూడదు. పాలు కనుక కింద చేజారి పడిపోయాయి అంటే ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు కలుగుతాయి. గృహప్రవేశం అప్పుడు మాత్రమే పాలని పొంగిస్తారు. కానీ, పాలు ఎప్పుడు పడితే అప్పుడు కింద పడిపోకూడదు. నల్ల మిరియాలు చేజారి పోతే కూడా అసలు మంచిది కాదు. ఇలా చేజారిపోతే, అనారోగ్య సమస్యలు వస్తాయి.
పూజ ఫలకం కింద పడిందంటే, అసలు మంచిది కాదు. ఇలా జరిగితే, కుటుంబంలో పెద్ద సంక్షోభం ఏర్పడబోతోందని దానికి కారణం. కాబట్టి, ఈ తప్పు కూడా జరగకుండా చూసుకోవాలి. మనం తినే ఆహారాన్ని ఎప్పుడు కింద పడేయకూడదు. ఎప్పుడూ కూడా అన్నం ని జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నం కింద పడిందంటే, తీసుకుని కళ్ళకు అద్దుకోవాలి చాలామంది తరచూ అన్నాన్ని పడేస్తూ ఉంటారు. అలా జరిగితే ఆర్థిక బాధలు వస్తాయి లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్లిపోతుంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…