Shani Direction Change : జోతిష్య శాస్త్రంలో శనిగ్రహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శనిగ్రహాన్ని ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. శని మన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి చేసే వారికి మంచి ఫలితాలను, చెడు చేసే వారికి చెడు ఫలితాలను ఇస్తూ ఉంటాడు. శని శిక్షించడానికి వస్తే మాత్రం రాజు కూడా బిక్షగాడు అవుతాడు. అందుచేత జోతిష్యశాస్త్రంలో శని గమనంలో మార్పులకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది. ప్రస్తుతం శని త్రికోణంలో కుంభరాశిలో ఉంది. అలాగే జూన్ 29 నుండి శని తిరోగమనం చెందబోతుంది. శని యొక్క ఈ తిరోగమన కదలికలు రాశిచక్ర గుర్తులపై భారీ ప్రభావాన్ని చూపించనున్నాయని పండితులు చెబుతున్నారు. అయితే ఈ మార్పులు వారికి ఆర్థికంగా బలాన్ని ఇవ్వడంతో పాటు కెరీర్ లో కూడా మంచినే సూచించబోతున్నాయి.
శని తిరోగమనం ఏయే రాశుల వారికి మంచి ఫలితాలను ఇవ్వబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. శని తిరోగమనం మేష రాశి వారికి మంచి ప్రయోజనాలను చేకూర్చబోతుంది. వీరికి ధనలాభం కలిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో భారీ లాభాలు రానున్నాయి. మీకు చేరాల్సిన డబ్బు మీ చేతికి అందుతుంది. గౌరవం పెరుగుతుంది. పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. అయితే వీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే శని తిరోగమనం వల్ల వృషభ రాశి వారికి కూడా ఆదాయం పెరుగుతుంది. కెరీర్ పరంగా చాలా ఉన్నతమైన పురోగతిని చూస్తారు. మీరు చేసే అన్ని పనులు విజయవంతమవుతాయి. గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్థులకు లాభం చేకూరుతుంది. తులా రాశి వారికి కూడా శని తిరోగమనం మంచిని కలిగిస్తుంది.
తులారాశి వారికి అధిపతి అయిన శుక్రుడు శనికి మిత్రుడు. కనుక ఈ రాశి వారికి శనిగ్రహం విశేష ఫలితాలను ఇస్తుంది. కొత్త పనులు ప్రారంభించేందుకు ఇది మీకు మంచి తరుణం. అలాగే ఒక ముఖ్యమైన వ్యాపార ఒప్పందం ఖరారు కానుంది. ఇక శని తిరోగమనం ధనస్సు రాశి వారికి కూడా మేలు చేస్తుంది. ధనస్సు రాశి వారి జీవితాల్లో సంపద రాకకు బలమైన అవకాశాలను సృష్టిస్తోంది. ధనస్సు రాశి వారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగనుంది. ఉద్యోగస్తులకు ఇది మంచి సమయం. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీరు అనుకున్న పనులను పూర్తి చేస్తారు.
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్పై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…
హర్యానాలోని పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్లో అప్రెంటిస్ నియామకాలకు Indian Oil Corporation Limited (IOCL) కొత్త నోటిఫికేషన్…
మారుతి దర్శకత్వంలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ది రాజా సాబ్…