People Born In May : జోతిష్య శాస్త్ర ప్రకారం మనం పుట్టిన నెలను బట్టి మన జాతకాన్ని, భవిష్యత్తును తెలుసుకోవచ్చు. రాబోయో మే నెలలో సూర్యుడు మేషం మరియు వృషభ రాశిలో సంచరించనున్నాడు. దీంతో మే నెలలో పుట్టిన వారిపై సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మే నెలలో పుట్టిన వారిపై సూర్యుని యొక్క లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కనుక జోతిష్య శాస్త్రం ప్రకారం మే నెలలో పుట్టిన వారి యొక్క లక్షణాలు ఏవిధంగా ఉండబోతున్నాయో… ఇప్పుడు తెలుసుకుందాం. మే నెలలో జన్మించిన వ్యక్తులు ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడతారు.
ఎలాంటి సమస్యను ఎలా ఎదుర్కోవాలో వారికి బాగా తెలుసు. అలాగే మే నెలలో పుట్టిన వారు కొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడతారు. వీరిలో న్యాయకత్వ లక్షణాలు ఇమిడి ఉంటాయి. ఇక మే నెలలో పుట్టిన వారు కొత్త విషయాలను వెతుకుతూ ఉంటారు. అలాగే వీరు కొత్త సాంకేతికను ఉపయోగించి విద్యను నేర్చుకోవడానికి ఇష్టపడతారు. మే నెలలో జన్మించిన వ్యక్తులు పెయింటింగ్, ఫోటోగ్రఫీ, సృజనాత్మక కార్యకలాపాలతో పాటు చదవడానికి, రాయడానికి ఇష్టపడతారు. ఈ రంగాల్లో కెరీర్ ను ఎంచుకోవడానికి మక్కువ చూపుతారు. అలాగే మే నెలలో పుట్టిన వారు అందరితో కలిసి జీవించడానికి ఇష్టపడతారు.
అలాగే వీరు సానుభూతిని ఎక్కువగా కలిగి ఉంటారు. దీంతో అందరితో వారి బంధాలు ఎక్కువ కాలం పాటు కొనసాగుతాయి. ఇక మే నెలలో పుట్టిన వారు విజయవంతమైన వ్యాపారవేత్తలుగా కూడా ఎదుగుతారు. అలాగే మే నెలలో పుట్టిన వారు ఏ పనినైనా చాలా శ్రద్దతో చేస్తారు. అంతేకాకుండా వారు చేసే పనిని ఖచ్చితంగా పరిపూర్ణంగా చేస్తారు. వీరు ఎంచుకున్న లక్ష్యాలను కూడా పూర్తి చేయడానికి ఉత్సాహం చూపిస్తారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…