Bad Habits : ప్రతి ఒక్కరు కూడా, ధనవంతుల అవ్వాలని అనుకుంటూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఏమీ కలగకుండా, సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఈ ఐదు అలవాట్లని అలవాటు చేసుకుంటే, అంతా మంచి జరుగుతుంది. అనుకున్నవి జరుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దరిద్రం మీ నుండి దూరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా మంచి అలవాట్లు, చెడు అలవాట్లు రెండు ఉంటాయి. చెడు అలవాట్ల వలన మనకి ఇబ్బంది రావచ్చు. కొన్ని చెడు అలవాట్లు మనలో ఉంటాయి. వాటి నుండి దూరంగా ఉండకపోతే, ఎంతో నష్టం కలుగుతుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చిన్న చిన్న పొరపాట్లు పెద్ద దోషానికి దారితీస్తాయి. ఈ తప్పులు ఒకరికి అలవాటు అవ్వచ్చు. ఈ అలవాట్లు ఒక వ్యక్తిని పేదవాడిగా మార్చేయగలవు. మనిషిని పేదవాడిలా మార్చేసే అలవాట్లు ఏంటో ఇప్పుడే చూసేద్దాం. సాయంత్రం, రాత్రి సమయంలో అంటే సాయంత్రం 6 దాటాక గోళ్ళని కత్తిరించకూడదు, ఆ తప్పు చేయడం వలన దరిద్రం కలుగుతుంది. హిందూ విశ్వాసాల ప్రకారం, లక్ష్మీదేవి సాయంత్రం ఇంటికి వస్తుంది.
అలాంటప్పుడు గోళ్ళని కత్తిరించడం వలన, సంపద తగ్గిపోతుంది. దరిద్రం కలుగుతుంది. రాత్రి పడుకునే ముందు, వంటగదిలో మురికి పాత్రలు శుభ్రం చేసుకుని మాత్రమే నిద్రపోవాలి. అలా వదిలేస్తే, లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. మనం ఇంటి బయట పెట్టే చెప్పులు, బూట్లు ఎప్పుడు కూడా ఆర్డర్ లో ఉండాలి.
ఇష్టానుసారంగా వాటిని పారేస్తే, లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఆర్థిక భాదల్ని కలిగిస్తుంది. అదేవిధంగా, ఎప్పుడు నీటిని వృధా చేయకూడదు. నీటిని వృధా చేయడం వలన కూడా లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. చాలామంది సాయంత్రం పూట కానీ నచ్చినప్పుడు కానీ, ఇంటి ముఖద్వారం దగ్గర కూర్చుంటూ ఉంటారు. కానీ, వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూర్చోవడం అశుభం.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…