Flowers For Vastu : చాలామంది, వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే, చాలా మంచి జరుగుతుంది. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. అయితే, ఇంట్లో ఈ మొక్కలని కనుక పెంచుకున్నట్లయితే, వాస్తు దోషం తొలగిపోతుంది. అంతా మంచి జరుగుతుంది. చాలామంది, ఇంట్లో మొక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. ఇల్లు చూడడానికి అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ మొక్కలు ఉంటే, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే, ఇంట్లో మొక్కలని పెంచుకునేటప్పుడు, ఈ తప్పులు జరగకుండా చూసుకోండి. ఇంట్లో ఈ మొక్కలు ఉంటే, వాసుదోషం తొలగిపోతుంది.
ఇంట్లో మల్లె మొక్క పెంచడం మంచిది. ఇంట్లో మల్లె మొక్క ఉండడం వలన, నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. దంపతులు మధ్య సానిహిత్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గుతాయి. మల్లె మొక్క ఇంట్లో ఉంటే, కోపం కూడా తగ్గుతుంది. అలానే, సంపంగి మొక్క కూడా ఇంట్లో ఉండొచ్చు. సంపంగి పువ్వుల్ని పూజలో ఉపయోగిస్తే మంచిది. సంపంగి పువ్వు వాసన చాలా బాగుంటుంది. మైండ్ ని రిఫ్రెష్ గా ఉంచుతుంది. పైగా, సంపంగి పూల మొక్క ఇంట్లో ఉంటే, నెగిటివ్ ఎనర్జీ తొలిగిపోతుంది.
అలానే, గులాబీ మొక్క ఇంట్లో ఉంటే కూడా మంచిది. గులాబీ పూలు చూడడానికి అందంగా ఉంటాయి. పైగా వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. పారిజాతం ఇంట్లో ఉంటే చాలా మంచిది. పారిజాతాన్ని పెంచుకుంటే, కుటుంబ సభ్యులు మధ్య సమస్యలు తొలగిపోతాయి. కలహాలు ఉండవు.
పారిజాతం మొక్క ఇంట్లో ఉండటం వలన అదృష్టం కలిసి వస్తుంది. పారిజాతం మొక్క ఇంట్లో ఉండడం వలన, వాస్తు దోషాలు అన్ని తొలగిపోతాయి. పాలసముద్రం నుండి బయటకి వచ్చిన పవిత్రమైన వాటిలో పారిజాతం ఒకటి. ఇంద్రుడు ఈ చెట్టుని స్వర్గం నుండి తీసుకువచ్చాడని అంటుంటారు. ఇలా, ఈ మొక్కలు ఇంట్లో పెంచుకుంటే ఎంతో మంచి జరుగుతుంది, వాస్తు దోషాలు ని కూడా తొలగించుకోవచ్చు.
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…