ప్రతి ఒక్కరు కూడా, సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఏ కష్టాలు ఉండకూడదని, ఎలాంటి సమస్యలు ఉండకూడదని కోరుకుంటుంటారు. ఏ బాధలు లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళు, కచ్చితంగా ఈ విషయాలని గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలను కనుక ఇళ్లల్లో పాటించినట్లయితే, దురదృష్టం తొలగిపోయి, అదృష్టం వస్తుంది. చాలామంది వాస్తుకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే, ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
వాస్తు ప్రకారం పాటించడం వలన ఎలాంటి సమస్యలు కూడా రావు. ఆర్థిక ఇబ్బందులు మొదలు అనేక సమస్యల్ని మనం పరిష్కరించుకోవచ్చు. అదృష్టం వచ్చి ఆనందంగా ఉండాలని అనుకునే వాళ్ళు, ఈ తప్పులను ఇళ్లలో అసలు చేయకండి. ఇళ్లల్లో ముళ్ళ మొక్కలని పెట్టుకోవడం మంచిది కాదు. గులాబీ తప్ప మిగిలిన ముళ్ళ మొక్కల్ని, ఇంట్లో పెట్టుకోవడం వలన నెగటివ్ ఎనర్జీ వస్తుంది. సంతోషంగా జీవించలేరు. కనుక ముళ్ళ మొక్కలను ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు. విరిగిపోయిన దేవుడి విగ్రహాలని ఇళ్లల్లో పెట్టుకోవడం మంచిది కాదు. పాడైపోయినవి, విరిగిపోయిన దేవుడి విగ్రహాలు ఇంట్లో ఉండడం వలన ఆనందం ఉండదు.
విరిగిపోయిన అద్దాలని ఇంట్లో పెట్టుకోవడం వలన, మానసిక ప్రశాంతత ఉండదు. ఆర్థిక నష్టాలు కలుగుతాయి. కాబట్టి, ఎప్పుడూ కూడా పనికిరాని సామాన్లని ఇంట్లో పెట్టుకోవద్దు. నటరాజ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం కూడా మంచిది కాదు. దీనికి కారణం ఏంటి అంటే శివతాండవమే. దానివలన పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదు. ఇంట్లో చాలామంది ఫోటో ఫ్రేమ్ లను పెట్టుకుంటుంటారు. ఫోటో ఫ్రేమ్ లని పెట్టుకునేటప్పుడు మునిగిపోతున్న ఓడ, యుద్ధానికి సంబంధించిన ఫోటోలు, బాధ కలిగించే వాటిని అస్సలు పెట్టుకోకూడదు.
రామాయణ, మహాభారతము కి సంబంధించిన సన్నివేశాలు తాలూకా ఫోటోలను కూడా ఇళ్లల్లో పెట్టుకోవడం మంచిది కాదు. పందులు, పాములు, గాడిద, గుడ్లగూబ, పావురం, కాకి ఇటువంటి వాటిని కూడా ఇళ్లలో పెట్టుకోకూడదు. వీటి తాలూకా పెయింటింగ్స్ ని కానీ ఫోటోలని కానీ ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు. ఇలాంటి వాటి వలన చెడు జరుగుతుంది.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…