కొంత మంది వ్యక్తులకి మనం ఎంత దగ్గరగా ఉంటే, అంత బాగుంటుంది. కానీ కొంతమందికి మాత్రం కాస్త దూరంగానే ఉండాలని ఆచార్య చాణక్య అన్నారు. చాణక్య మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకి చక్కటి పరిష్కారాన్ని ఇచ్చారు. చాణక్య చెప్పినట్లు చేస్తే కచ్చితంగా సమస్య నుండి బయటపడొచ్చు. చాణక్య ఆయన జీవితంలో ఎదురైన అనుభవాలని, ఆయన తెలుసుకున్న సత్యాలని పుస్తక రూపంలో మనకి అందజేశారు.
ఆ పుస్తకం చదివితే కచ్చితంగా మన జీవితంలో సమస్యలు అన్నిటికీ కూడా మనకి పరిష్కారం కనబడుతుంది. చాణక్యనీతిలో ఆచార్య చాణక్య ఈ వ్యక్తులకు దూరంగా ఉండాలని చెప్పారు. ఎటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలనే విషయానికి వస్తే.. స్వార్థపరులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని, ఇటువంటి వాళ్ళు ప్రమాదకరమని చాణక్య రాసారు. కోపంలో ఉండే వ్యక్తులతో కూడా దూరంగా ఉండడం మంచిదని చాణక్య వివరించారు.
పొగిడే వాళ్ళకి కూడా దూరంగా ఉండాలి. స్వార్థంతో ఉండేవాళ్ళు ఎప్పుడు వారి గురించి ఆలోచించి, పక్క వాళ్ళని ముంచేస్తారు. అటువంటి వాళ్ళకి దూరంగా ఉండటం చాలా అవసరం. ఇతరుల గురించి పట్టించుకోడు స్వార్ధపరుడు. కేవలం తన గురించి మాత్రమే ఆలోచించుకుంటాడు. అలానే కోపంలో ఉండే వ్యక్తి ని కూడా దూరంగా పెట్టాలి. అదే విధంగా పొగిడే వ్యక్తి మీ ముందు పొగిడి, మిమ్మల్ని వెనుక తిడుతూ ఉంటాడు. అటువంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండటమే మంచిది.
మీ ముఖం మీద పొగిడే వ్యక్తి కచ్చితంగా మీ వెనుక చెడు చేస్తాడు అని గుర్తుంచుకోండి. కాబట్టి ఈ మూడు రకాల వ్యక్తులకి కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇలాంటి వ్యక్తులకి మీరు దూరంగా ఉండకపోతే, అనవసరంగా మీరే చిక్కుల్లో పడతారు. ఇలాంటి వాళ్ళని కనుక మీరు శ్రేయోభిలాషులుగా భావించారంటే కచ్చితంగా మీ జీవితం పాడవుతుందని గుర్తు పెట్టుకోండి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…