కొంత మంది వ్యక్తులకి మనం ఎంత దగ్గరగా ఉంటే, అంత బాగుంటుంది. కానీ కొంతమందికి మాత్రం కాస్త దూరంగానే ఉండాలని ఆచార్య చాణక్య అన్నారు. చాణక్య మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకి చక్కటి పరిష్కారాన్ని ఇచ్చారు. చాణక్య చెప్పినట్లు చేస్తే కచ్చితంగా సమస్య నుండి బయటపడొచ్చు. చాణక్య ఆయన జీవితంలో ఎదురైన అనుభవాలని, ఆయన తెలుసుకున్న సత్యాలని పుస్తక రూపంలో మనకి అందజేశారు.
ఆ పుస్తకం చదివితే కచ్చితంగా మన జీవితంలో సమస్యలు అన్నిటికీ కూడా మనకి పరిష్కారం కనబడుతుంది. చాణక్యనీతిలో ఆచార్య చాణక్య ఈ వ్యక్తులకు దూరంగా ఉండాలని చెప్పారు. ఎటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలనే విషయానికి వస్తే.. స్వార్థపరులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని, ఇటువంటి వాళ్ళు ప్రమాదకరమని చాణక్య రాసారు. కోపంలో ఉండే వ్యక్తులతో కూడా దూరంగా ఉండడం మంచిదని చాణక్య వివరించారు.
పొగిడే వాళ్ళకి కూడా దూరంగా ఉండాలి. స్వార్థంతో ఉండేవాళ్ళు ఎప్పుడు వారి గురించి ఆలోచించి, పక్క వాళ్ళని ముంచేస్తారు. అటువంటి వాళ్ళకి దూరంగా ఉండటం చాలా అవసరం. ఇతరుల గురించి పట్టించుకోడు స్వార్ధపరుడు. కేవలం తన గురించి మాత్రమే ఆలోచించుకుంటాడు. అలానే కోపంలో ఉండే వ్యక్తి ని కూడా దూరంగా పెట్టాలి. అదే విధంగా పొగిడే వ్యక్తి మీ ముందు పొగిడి, మిమ్మల్ని వెనుక తిడుతూ ఉంటాడు. అటువంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండటమే మంచిది.
మీ ముఖం మీద పొగిడే వ్యక్తి కచ్చితంగా మీ వెనుక చెడు చేస్తాడు అని గుర్తుంచుకోండి. కాబట్టి ఈ మూడు రకాల వ్యక్తులకి కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇలాంటి వ్యక్తులకి మీరు దూరంగా ఉండకపోతే, అనవసరంగా మీరే చిక్కుల్లో పడతారు. ఇలాంటి వాళ్ళని కనుక మీరు శ్రేయోభిలాషులుగా భావించారంటే కచ్చితంగా మీ జీవితం పాడవుతుందని గుర్తు పెట్టుకోండి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…