Yash : పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన కెజియఫ్ మొదటి భాగం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో వేరే చెప్పనవసరం లేదు. అదేవిధంగా మొదటి భాగంకు సీక్వెల్ గా కెజియఫ్ 2 థియేటర్లలో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తమ సొంత రాష్ట్రం అయిన కర్ణాటకతోపాటు సౌత్ మరియు నార్త్ లో కూడా ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించింది. దాదాపు 1200 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది కేజిఎఫ్ చిత్రం. కేజిఎఫ్ చిత్రం అటు దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు హీరో యష్ కు కూడా మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది.
కెజియఫ్ చిత్రంతో ఘన విజయాన్ని అందుకొని పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిన హీరో యష్. ఆయన నటించిన చిత్రాలలో రారాజు మూవీ కూడా ఒకటి. ఈ రారాజు మూవీ కన్నడలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ కన్నడ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో పద్మావతి పిక్చర్స్ సంస్థ అక్టోబర్ 14న రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా పద్మావతి ఫిలింస్ నిర్మాత సుబ్బారావు, డైరెక్టర్ మల్లిడి గాంధీ, మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ, లిరిక్ రైటర్ గురు చరణ్ తదితరులు రారాజు సినిమా గురించి మాట్లాడుతూ తెలుగులో కూడా ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత సుబ్బారావు మాట్లాడుతూ యష్ అయన భార్య రాధిక పండిట్ హిరో హీరోయిన్లుగా నటించిన రారాజు చిత్రం కన్నడలో పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాని తెలుగులో రారాజు పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలలో అక్టోబర్ 14న విడుదల చేస్తున్నాం. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్, సాంగ్స్కు మంచి ఆదరణ వచ్చింది. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందని సుబ్బారావు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ రారాజు చిత్రంలో సీత, రవిశంకర్, కిక్ శ్యామ్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…