Silver Anklets : మహిళలు కాళ్లకు పట్టీలను ధరించడం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. చాలా మంది వెండి పట్టీలను ధరిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో పట్టీల్లోనూ అనేక వెరైటీలు లభిస్తున్నాయి. కానీ కొందరు వెండి పట్టీలకు బదులుగా బంగారు పట్టీలను ధరిస్తున్నారు. అయితే శాస్త్రాలు చెబుతున్న ప్రకారం మహిళలు కాళ్లకు ఎల్లప్పుడూ వెండి పట్టీలనే ధరించాలి. బంగారు పట్టీలను అసలు ధరించకూడదు. దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం బంగారం అంటే సాక్షాత్తూ లక్ష్మీదేవితో సమానం. అందుకనే బంగారాన్ని మొక్కుతుంటారు. ఇక లక్ష్మీదేవికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో బంగారం కూడా పసుపు రంగులో ఉంటుంది కనుక.. ఆ రంగులో వస్తువులు ఏవైనా సరే.. ఆఖరికి పట్టీలు అయినా సరే.. పాదాలకు ధరించకూడదు. బంగారం అంటే లక్ష్మీదేవి కనుక.. అది పసుపు రంగులో ఉంటుంది కనుక.. దాంతో తయారు చేసిన పట్టీలను అసలు ధరించకూడదు.
ఇక ఆయుర్వేద ప్రకారం.. వెండి మన శరీరానికి చలువ చేస్తుంది. వెండి వస్తువులు ధరిస్తే శరీరంలో ఉన్న వేడి మొత్తం బయటకు పోతుంది. కనుక పాదాలకు ఎప్పుడూ వెండితో తయారు చేసిన ఆభరణాలనే ధరించాలి. అంటే వెండి పట్టీలనే ధరించాలి. వెండి వల్ల దుష్టశక్తుల బాధ కూడా ఉండదు. ఒంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ కూడా పోతుంది. కనుక మహిళలు పాదాలకు వెండి పట్టీలనే ధరించాలి. బంగారు పట్టీలను ధరించకూడదు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…