Samantha : నాగచైతన్య, సమంత విడిపోవడంతో.. వారి విడాకులకు అభిమానులు అనేక రకాల కారణాలను చెబుతున్నారు. అయితే అనూహ్యంగా సమంత స్టైలిస్ట్.. ప్రీతమ్ జుకల్కర్ పేరు తెర మీదకు వచ్చింది. గతంలో అతను సమంతతో చాలా క్లోజ్గా దిగిన ఫొటోను షేర్ చేస్తూ అభిమానులు అతన్ని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇంతకీ అతనికి, సమంతకు సంబంధం ఏమిటి ? అని అభిమానులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రీతమ్ జుకల్కర్ ఒక ఫ్యాషన్ డిజైనర్. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలు కని అతను ఆ రంగంలో పేరుగాంచాడు. అతను దుస్తులను డిజైన్ చేయడంలో గుర్తింపు పొందాడు. ఈ క్రమంలోనే సమంతకు చేనేత దుస్తులు అంటే ఎంతో ఇష్టం. ఇక ఓసారి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన చేనేత కార్యక్రమంలో సమంత పాల్గొనగా ఆ కార్యక్రమానికి ప్రీతమ్ కూడా హాజరయ్యాడు. దీంతో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది.
అయితే అలా ఏర్పడిన పరిచయంతో ప్రీతమ్ సమంతతో చాలా క్లోజ్గా మూవ్ అవడం ప్రారంభించాడు. ఓ దశలో అతడిపై సమంత కాళ్లు పెట్టుకుని పడుకుంది. ఆ ఫొటోను కూడా షేర్ చేశారు. దీంతో ఆ ఫొటో అప్పట్లో వైరల్ కాగా సమంతను అందరూ తిట్టిపోశారు. అయితే ఇప్పుడు సమంతకు విడాకులు కావడంతో మళ్లీ ఆ ఫొటోను షేర్ చేస్తూ.. ఇందుకు కారణం ప్రీతమ్ యేనని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అతనిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
అయితే సమంతకు, ప్రీతమ్కు మధ్య ఉన్నది ఫ్రెండ్ షిప్ లాంటి సంబంధమేనని, దాన్ని అంతలా దగ్గరగా చూడాల్సిన అవసరం లేదని, అతను ఆమె స్టైలిస్ట్ కనుక అలా మూవ్ అయ్యాడే కానీ.. వారిద్దరికీ సంబంధం ఎలా అంటగడతారని.. కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా.. సమంత విడాకుల అనంతరం ప్రీతమ్ను మాత్రం ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…