Under 19 Cricket World Cup 2022 : అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్లో భాగంగా భారత్ ఇప్పటికే ఆస్ట్రేలియాపై సెమీ ఫైనల్ మ్యాచ్లో ఘన విజయం సాధించి ఫైనల్స్లో అడుగు పెట్టిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టును భారత్ చిత్తు చిత్తు చేసింది. భారీ పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఇక భారత్ ఇన్నింగ్స్లో కెప్టెన్ యశ్ ధుల్ వీరోచితమైన సెంచరీ ఉంది.
భారత్ ఇన్నింగ్స్లో భాగంగా కెప్టెన్ యశ్ ధుల్ 10 ఫోర్లు, 1 సిక్సర్తో ఆకట్టుకున్నాడు. మొత్తం 110 పరుగులు చేశాడు. అయితే తన ఇన్నింగ్స్లో యశ్ ధుల్ కొట్టిన సిక్స్ తాలూకు వీడియో వైరల్గా మారింది. క్రికెట్ పుస్తకాల్లో అసలు అతను ఆడిన షాట్కు పేరే లేదు. దీనికి ఎలాంటి పేరు పెట్టాలో చెప్పాలని సాక్షాత్తూ ఐసీసీ ట్వీట్ చేసింది. ఈ క్రమంలోనే యశ్ ధుల్ ఆడిన షాట్ వీడియో వైరల్ అవుతోంది.
కాగా భారత్, ఇంగ్లండ్ ల మధ్య ఐసీసీ అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ 2022 ఫైనల్ మ్యాచ్ ఈ నెల 5వ తేదీన జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. దీని కోసం యావత్ భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…