Tollywood : కరోనా ఎఫెక్ట్ తర్వాత సూపర్ స్పీడ్ లో స్టార్ హీరోల షూటింగ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఎక్కడెక్కడ ఏ స్టార్ హీరో షూటింగ్స్ జరుగుతున్నాయో ఇప్పుడు చూద్దాం. స్పెయిన్ దేశంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రాముడిగా ప్రభాస్, అల్యూమినియం ఫ్యాక్టరీలో పవన్ కళ్యాణ్ లు తమ షూటింగ్ ని జరుపుకుంటున్నారు. వీరి షూటింగ్ విశేషాలు యమా జోరుగా సాగుతున్నాయి. టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ ని ముంబాయ్ లో జరుపుకుంటున్నారు.
ఈయన ఆదిపురుష్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నెక్ట్స్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ దాదాపు గాపూర్తి చేసుకుంది. ఇక స్పెయిన్ లో సాంగ్స్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్, రానా లు మల్టీ స్టారర్ గా వస్తున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాను శేఖర్ చంద్ర తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ సీన్స్ తో దుమ్మురేపుతోంది. నెక్ట్స్ రవితేజ్ హీరోగా త్రినాథ్ రావు నక్కిన డైరెక్షన్ లో యాక్షన్ కమర్షియల్ సినిమాతోపాటు గోపిచంద్ మారుతి డైరెక్షన్ లో వస్తున్న పక్కా కమర్షియల్ సినిమా షూటింగ్స్ కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలోనే జరుగుతుండడం విశేషం.
పుష్పరాజ్ గా అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా షూటింగ్ ని లాస్ట్ షెడ్యూల్ యూసఫ్ గూడలో జరుగుతున్నట్లు సమాచారం. నాని యాక్ట్ చేస్తున్న అంటే సుందరానికి.. సినిమా షూటింగ్ ని సికింద్రాబాద్ లో తెరకెక్కిస్తున్నారు. అలాగే నాగార్జున, నాగచైతన్యలు కలిసి నటిస్తున్న బంగార్రాజు సినిమాను రామానాయుడు స్టూడియోలో షూటింగ్ చేస్తున్నారు. అలాగే ఎఫ్ 3 సినిమా షూటింగ్ ని అనిల్ రావిపూడి ఫలక్ నుమా ప్యాలెస్ లో చేస్తున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…