Shriya Saran : నటి శ్రియా శరన్ తాజాగా అందరికీ సడెన్ గా సర్ప్రైజ్ను ఇచ్చిన విషయం విదితమే. లాక్ డౌన్ సమయంలో తాను బిడ్డను కన్నానని.. తన కుమార్తెను శ్రియ ప్రపంచానికి పరిచయం చేసింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఓ ఇంగ్లిష్ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రియ తన కుమార్తె గురించిన వివరాలను వెల్లడించింది.
తన భర్త ఆండ్రె కొశ్చీవ్ లాక్ డౌన్ సమయంలో బిడ్డను కందామని చెప్పాడని.. అందుకనే అది సరైన సమయం అని భావించి తాను బిడ్డను కన్నానని శ్రియ తెలిపింది. అయితే తన కుమార్తెకు రాధ అని నామకరణం చేసినట్లు శ్రియ వెల్లడించింది. రాధ అని పేరు పెట్టడంపై తన భర్త కూడా ఎంతో సంతోషించాడని శ్రియ తెలిపింది.
రాధకు ప్రస్తుతం 9 నెలల వయస్సు కాగా.. ఆమె ఇప్పటికే అనేక దేశాలు తిరిగిందని శ్రియ చెప్పుకొచ్చింది. ఇక రాధ బార్సిలోనాలో పుట్టిందని, తన తల్లి ఇండియాలో ఉందని.. అన్ని రకాలుగా తనకు అండగా ఉంటుందని తెలిపింది. కాగా శ్రియ తదుపరి సినిమాలు అయిన ట్రిపుల్ ఆర్, గమనం, ఎ మ్యూజికల్ స్కూల్లలో కనిపించనుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…