Samantha : ఓ వైపు సినిమాలు.. మరోవైపు ఫొటోషూట్స్ తో సమంత ఈ మధ్యకాలంలో ఎంతో బిజీగా ఉంది. మొన్నీ మధ్యే ఓ అవార్డుల కార్యక్రమానికి ఈమె గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకునివచ్చి అందరినీ షాక్కు గురి చేసింది. తన ఎద అందాలను బయట పెట్టి ఒక రేంజ్లో రెచ్చిపోయింది. దీంతో ఈమె గ్లామర్ షోను చూసి అందరూ అవాక్కయ్యారు. నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తరువాత సమంత ఆ రేంజ్లో షో చేయడం అదే మొదటి సారి. అయితే ప్రస్తుతం ఈమె హద్దులను పూర్తిగా చెరిపివేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. మొన్నీ మధ్యే ఓ మ్యాగజైన్ కు కవర్ ఫొటోషూట్ చేసి మళ్లీ అందాలను ఆరబోసింది. ఇక తాజాగా మరోమారు గ్లామర్ షో చేసింది.
సమంత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో లేటెస్ట్గా ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో ఆమె తన అందాలన్నింటినీ బయట పెట్టింది. ఈ ఫొటోలను చూస్తుంటే సమంత ఇక హద్దులు ఏమీ లేనట్లుగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈమె ఫ్యామిలీ మ్యాన్ 2 అనే సిరీస్లోనూ ఇలాగే హద్దులు మీరి ప్రవర్తించింది. అయితే తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో మనందరికీ తెలుసు. అలాంటి బోల్డ్ సీన్ల వల్లే సమంతకు చైతూ విడాకులు ఇచ్చాడని.. అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇదే కాకుండా వీరి విడాకులకు ఇంకా పలు కారణాలను కూడా చెప్పారు. కానీ వీటిని సమంత ఖండించింది. చైతూ అయితే నోరు మెదపలేదు.
ఇక లేటెస్ట్గా సమంత షేర్ చేసిన ఫొటోలు మాత్రం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. చాలా మంది నెటిజన్లు సమంత ఇలా గ్లామర్ షో చేస్తుండడంపై ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే ఈమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో సమంత నెటిజన్లచే తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. మరి ఈ ఫొటోలపై వారు ఏమంటారో చూడాలి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…