Pooja Hegde : తెలుగు సినీ ప్రేక్షకులకు పూజా హెగ్డె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తన అందం, నటనతో ఎంతో మంది అభిమానం చూరగొంది. అలాగే డ్యాన్స్ చేయడంలోనూ పూజా హెగ్డె పెట్టింది పేరు. కనుకనే ఆమెకు ఇతర భాషలకు చెందిన చిత్రాల్లోనూ ఆఫర్లు వస్తున్నాయి. ఇక ఫిట్ నెస్ విషయంలోనూ ఈమె ఎంతో జాగ్రత్త వహిస్తుంది. ఈమె అందం గురించి ఎంత చెప్పినా అదిఆ తక్కువే అవుతుంది. ఈమెను అందరూ పొడుగు కాళ్ల సుందరి అని పిలుస్తుంటారు. అలాగే అభిమానులు బుట్టబొమ్మ అని పిలుస్తారు. ఈ క్రమంలోనే ఆమె అందం, డ్యాన్స్కు అందరూ ఫిదా అవుతుంటారు.
పూజా హెగ్డె తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈమె తెలుగులో 2014లో వచ్చిన ఒక లైలా కోసం అనే మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అందులో నాగచైతన్య హీరోగా నటించారు. తరువాత ఆమెకు అనేక సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. స్టార్ నటులతో ఈమె యాక్ట్ చేసింది. అల్లు అర్జున్తో కలిసి డీజే, అల వైకుంఠ పురములో చేయగా, మహేష్ తో కలసి మహర్షి చేసింది. అలాగే ప్రభాస్ తో రాధే శ్యామ్ చేసింది. రామ్ చరణ్తో ఆచార్యలోనూ తళుక్కుమంది. ఈ క్రమంలోనే పూజా హెగ్డె సోషల్ మీడియాలోనూ తన డ్యాన్స్ వీడియోలతో అదరగొడుతోంది. ఇక తాజాగా ఆమె చేసిన డ్యాన్స్ తాలూకు వీడియో వైరల్గా మారింది.
పూజా హెగ్డె తాజాగా ఓ అవార్డ్స్ ఫంక్షన్లో పాల్గొనగా.. ఆమె డ్యాన్స్ చూసిన ప్రేక్షకులు షాకవుతున్నారు. ఆమె రాములో రాముల, బుట్టబొమ్మ, సీటీమార్ తదితర పాటలకు డ్యాన్స్ చేసి అలరించింది. ఈమె సినిమాలో కూడా ఈ విధంగా చేయలేదని అంటున్నారు. ఒక సందర్భంలో అయితే ఈమె ఏకంగా 10 నిమిషాల పాటు డ్యాన్స్ చేసి అలరించింది. కాగా ఈమె డ్యాన్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీన్ని నెటిజన్లు చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…