Nimrat Kaur : ఇటీవలి కాలంలో చాలా మంది ముద్దుగుమ్మలు అందాల ఆరబోతతో కేక పెట్టిస్తున్నారు. ఎలాంటి డ్రెస్సులు వేసిన కూడా కొద్ది పాటి ఎద అందాలను తప్పక చూపించాలనే నిబంధన అయితే పెట్టుకున్నారు. యంగ్ భామలతోపాటు సీనియర్ హీరోయిన్స్ కూడా హద్దులు దాటేస్తున్నారు. ఎద అందాలతో వారు చేస్తున్న రచ్చను చూసి కుర్రకారు కైపెక్కిపోతున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ ఎగసిపడుతున్న ఎద అందాలు చూపిస్తూ కుర్రకారుని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. దస్వి మూవీ ప్రమోషన్లో భాగంగా నిమ్రత్ కౌర్.. కపిల్ శర్మ షోకి హాజరైంది. ఆ సమయంలో ఆమె ధరించిన డ్రెస్ చాలా గ్లామరస్గా ఉంది.
ఎద అందాలు ఎగసిపడుతుండగా, కుర్రాకరు ఆమెని చూసి షాక్ అయ్యారు. అయితే నిమ్రత్ పిక్ షేర్ చేసిన ఓ నెటిజన్ .. పురుషలని ఆకర్షించేందుకే మహిళలు ఇలాంటి దుస్తులు ధరిస్తారా, లేక వేరే ఏదైనా కారణం ఉందా.. అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నపై మిగతా నెటిజన్స్ సదరు నెటిజన్ ని కార్నర్ చేస్తూ పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. పురుషులు కండలు ప్రదర్శిస్తున్నప్పుడు ఎవరూ అడ్డు ఎందుకు చెప్పరు.. అంటూ కొందరు నిమ్రత్కి సపోర్ట్గా నిలుస్తున్నారు.
ఇటీవల నిమ్రత్ కౌర్ ఎయిర్పోర్టులో కాలికి గాయంతో దర్శనమిచ్చింది. వాకింగ్ స్టిక్ సహాయంతో ఎయిర్పోర్టులో కనిపించింది. దీంతో కాలికి ఏమైందని రిపోర్టర్లు ప్రశ్నించగా.. వ్యాయామం చేస్తుండగా దెబ్బ తగిలిందని నిమ్రత్ పేర్కొంది. లంచ్ బాక్స్, ఎయిర్ లిఫ్ట్ వంటి చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు పొందిన నటి నిమ్రత్ ప్రస్తుతం దస్వీ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ సరసన ఆమె కనిపించనుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…