Naga Chaitanya : సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుని ఎంతో కాలం అవుతున్న విషయం విదితమే. వీరు గతేడాది అక్టోబర్లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి షాకిచ్చారు. తమ సోషల్ ఖాతాల్లో వీరు వేర్వేరుగా పోస్టులు పెట్టారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ వీరు విడాకులు తీసుకుంటున్నారని తెలిసి షాకయ్యారు. అంత అన్యోన్యంగా ఉన్న వీరు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు.. అన్న విషయం ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఇప్పటికీ అసలు వీరి విడాకులకు సరైన కారణాలు అయితే ఎవరికీ తెలియదు.
ఇక నాగచైతన్యతో విడాకులు ప్రకటించిన తరువాత సమంత స్వేచ్ఛా జీవి అయింది. తన ఇష్టం వచ్చినట్లు తాను జీవిస్తోంది. గతంలోకన్నా ఎక్కువగా గ్లామర్ షో చేస్తోంది. సినిమాలు, సిరీస్లు, యాడ్స్.. ఇలా లెక్క లేకుండా చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. మరోవైపు తన సోషల్ ఖాతాల్లో ఉన్న నాగచైతన్య ఫొటోలు అన్నింటినీ సమంత డిలీట్ చేసింది. అయితే నాగచైతన్య మాత్రం తన సోషల్ ఖాతాల్లో ఉన్న సమంత ఫొటోలను ఇంకా డిలీట్ చేయలేదట. వాటిని అలాగే ఉంచాడట.
నాగచైతన్య సోషల్ మీడియాలో అంత ఎక్కువ యాక్టివ్గా ఉండడు. ఎప్పుడో ఒక పోస్ట్ పెడుతుంటాడు. కానీ సమంతకు చెందిన ఫొటోలను మాత్రం ఆయన డిలీట్ చేయలేదట. ఈ క్రమంలోనే సమంతను ఆయన ఇంకా మరిచిపోలేకపోతున్నాడని టాక్ వినిపిస్తోంది. మరోవైపు సమంత మాత్రం ఆయన ఫొటోలు అన్నింటినీ ఎప్పుడో డిలీట్ చేసింది. అలాగే ఆయన ఇచ్చిన గిఫ్ట్లు, ఇతర వస్తువులను కూడా ఆయనకు పంపించివేసింది. ఇక ఆమె శరీరంపై మాత్రం వారి పెళ్లికి సంబంధించిన టాటూలు ఉన్నాయి. మరి సమంత వాటిని కూడా తీసేస్తుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…