రోజురోజుకు వాతావరణంలో వివిధ మార్పుల వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతో పాటు రోజు రోజుకి నీటి కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది.నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న పెద్దపెద్ద పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాల వల్ల అధికంగా నీటి కాలుష్యం జరుగుతోంది.
నగరంలోని వివిధ పరిశ్రమల నుంచి వెలువడే విష రసాయనాలు నీటి ఉపరితలంపై తెల్లని విషపు నురుగుగా పేరుకుపోతుంది. ప్రస్తుతం యమునా నది నీటిపై కూడా ఈ విధమైన తెల్లటి విషపు నురుగులు ఏర్పడ్డాయి. ఈ విధంగా నదీజలాలలో అధిక మొత్తంలో కాలుష్యం ఏర్పడటం వల్ల ఎన్నో జీవరాశులకు తీవ్ర ప్రమాదం వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం కలింది కుంజ్ ఏరియాలో యమునా నది పై ఏర్పడిన విషపు నురుగు మేటలకు సంబంధించిన ఫోటోలలో ఏ విధంగా యమునా నదిలో కాలుష్యం ఏర్పడిందో చూడవచ్చు. ఈ విషయంపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…