సాధారణంగా శరీరంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే ఎవరికైనా సరే అతి దాహం, ఆకలి కలుగుతాయి. దీంతో షుగర్ను నియంత్రించుకునేందుకు మందులను వాడుతారు. అయితే ఆ బాలుడికి ఈ విషయం తెలియదు. దీంతో అతను తనకు షుగర్ ఉందని తెలియకపోవడంతో రోజుకు ఏకంగా 40 చపాతీలు తిన్నాడు. చివరకు హాస్పిటల్ పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన 12 ఏళ్ల సందీప్ అనే బాలుడు ఉన్నట్లుండి రోజుకు 40 చపాతీలు తినడం మొదలు పెట్టాడు. సడెన్ గా కంటి చూపు పోయింది. ఒక రోజు అతను స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో తండ్రి బన్వరి అతన్ని హాస్పిటల్కు తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షలు చేయగా ఆ బాలుడికి షుగర్ 1206 ఉన్నట్లు వచ్చింది. దీంతో వైద్యులే షాకయ్యారు.
అయితే ఆ బాలుడికి రోజుకు 6 యూనిట్ల ఇన్సులిన్ ను ఇచ్చారు. దీంతో షుగర్ లెవల్స్ కంట్రోల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో అతను స్పృహలోకి వచ్చాడు. అయితే షుగర్ ఎక్కువ కావడం వల్ల కంటి చూపు పోయింది. దీంతో వైద్యులు అతనికి శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉందని చెప్పారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…