ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే భారతదేశంలో కూడా రోజురోజుకు ఈ మహమ్మారి బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ వైరస్ వ్యాప్తిలో కొత్తకొత్త లక్షణాలు బయటపడుతూ ప్రజలను కలవరపెడుతున్నాయి. అయితే కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి ఏ విధంగా వ్యాపిస్తుంది అనే విషయంపై తాజాగా పరిశోధకులు హెచ్చరించారు.
ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత మనం ఎన్నో ప్రదేశాలను తాకుతాము. డబ్బులు సైతం ఒకరి నుంచి మరొకరికి చేతులు మారుతూ ఉంటాయి. అదేవిధంగా కొన్ని వస్తువులను తాకి అదే చేతితోనే ఆహారం తీసుకోవడం ద్వారా లేదా ఆ చేతులతో ముక్కు, నోటిని తాకడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. బయటకు వెళ్ళిన తరువాత మాస్కులు లేకుండా, శానిటైజర్ లు వాడకుండా, ఉపరితలాన్ని తాకడం ద్వారా వైరస్ వ్యాప్తి అధికంగా జరుగుతుంది.
కరోనా వైరస్ తో బాధపడే వ్యక్తి ఒక ఉపరితలాన్ని తాకినప్పుడు, ఆ ఉపరితలాన్ని ఆరోగ్యవంతమైన వ్యక్తి తాకడం ద్వారా ఈ వైరస్ అతనికి వ్యాపిస్తుంది. ఈ విధంగా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది కనుక ఏదైనా వస్తువులను తాకినప్పుడు వీలైనంత వరకు చేతులను, వస్తువులను శుభ్రంగా శానిటైజ్ చేయడం వల్ల ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…