ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ ధరలను ప్రకటిస్తూ ఆ సమస్థ శనివారం రాత్రి ప్రకటన చేసింది. అయితే భారత్ బయోటెక్ గతంలో వాటర్ బాటిల్ కన్నా ఎంతో చవకగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని తెలియజేసింది.అయితే ప్రస్తుతం ఈ కంపెనీ ప్రకటించిన ధరలను చూస్తే మాత్రం భారత్ బయోటెక్ మాట తప్పిందని తెలుస్తోంది.
భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక డోసు 600 రూపాయలు కాగా, ప్రైవేట్ ఆస్పత్రులకు 1200 రూపాయలు చొప్పున ధరలను ప్రకటించింది. అయితే మన రాష్ట్రంలో వాటర్ బాటిల్ ధర ఎంత ఉందో ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. వాటర్ బాటిల్ కన్నా తక్కువ ధరతో వ్యాక్సిన్ అందిస్తామని తెలిపిన భారత్ బయోటెక్ ఈ విధంగా అమాంతం ధరలు పెంచుతూ ప్రకటన చేసింది.
సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ ధర ప్రభుత్వాలకు 400 రూపాయలు కాగా, ప్రైవేట్ ఆస్పత్రులకు 600 రూపాయల చొప్పున విక్రయిస్తామని చెప్పింది.సీరమ్ ఇన్స్టిట్యూట్ కన్నా, భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ ధరలు అధికంగా ఉండటంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…