హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజులను మహాలయ పక్షాలు అంటారు. ఈ మహాలయ పక్షాలను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. అయితే ఈ పదిహేను రోజులను సంతాప దినాలుగా భావించి పెద్దవారికి పిండప్రదానాలు చేయడానికి మాత్రమే అనుకూలంగా ఉంటాయి. అంతేకానీ ఏ విధమైనటువంటి శుభకార్యాలు, నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి సరైన సమయం కాదు.
ఈ క్రమంలోనే భాద్రపద అమావాస్య అక్టోబర్ 6వ తేదీన వస్తుంది కనుక అక్టోబర్ 6వ తేదీలోగా మన పూర్వీకులకు పిండ ప్రధానం చేయడం ఎంతో ఉత్తమం.
ఇలా అమావాస్యలోగా పిండ ప్రదానం చేయడం వల్ల పితృదేవతల శాపాలు తొలగిపోయి అనుకున్న పనులు నెరవేరుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగాలలో ప్రమోషన్లు, అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. అందుకే అమావాస్యలోగా మన పూర్వీకులను తలచుకొని పిండ ప్రదానం చేయటం ఎంతో మంచిది.
అదేవిధంగా అమావాస్య రోజు నదీ స్నానమాచరించి మూడు సార్లు చేతులతో నీటిని వదలటం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయి. ప్రతి అమావాస్య రోజు బియ్యం, కూరగాయలను బ్రాహ్మణులకు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడుగా భావించి దానం చేయడం ఎంతో మంచిది.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…