iPhone SE3 : టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన ఐఫోన్ ఎస్ఈ సిరీస్ లో కొత్త ఫోన్ను త్వరలో విడుదల చేస్తుందని తెలుస్తోంది. మార్చి 8వ తేదీన నిర్వహించనున్న ఓ ప్రత్యేక ఈవెంట్లో యాపిల్ సంస్థ కొత్త ఐఫోన్ ఎస్ఈ ఫోన్ తోపాటు నూతన ఐప్యాడ్ ఎయిర్ మోడల్ను విడుదల చేస్తుందని తెలుస్తోంది.
ఐఫోన్ ఎస్ఈ 3 ఫోన్లో యాపిల్ ఎ15 బయానిక్ చిప్ను అందించనున్నట్లు సమాచారం. దీనికి 5జి సపోర్ట్ లభించనుంది. ఐఫోన్ ఎస్ఈ 2 లాగే టచ్ ఐడీ సెన్సార్ను హోమ్ బటన్ కింద అందిస్తారని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ కనీస ధర 399 డాలర్లు.. అంటే దాదాపుగా రూ.29,800 ఉంటుందని తెలుస్తోంది.
ఇక కొత్త ఐప్యాడ్ ఎయిర్ 5వ జనరేషన్లో యాపిల్ ఎ15 చిప్, 5జి సపోర్ట్, 12 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ ఫ్రంట్ కెమెరా, సెంటర్ స్టేజ్ సపోర్ట్, క్వాడ్ ఎల్ఈడీ ట్రూ టోన్ ఫ్లాష్, 10.9 ఇంచుల డిస్ప్లే, టచ్ ఐడీ పవర్ బటన్, యూఎస్బీ టైప్ సి పోర్టు.. వంటి ఫీచర్లను అందిస్తారని తెలుస్తోంది.
ఇక అదే ఈవెంట్ లో ఓ నూతన మాక్ను కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మాత్రం ఇంకా బయటకు తెలియలేదు.
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…