Chanakya Niti : ఆచార్య చాణక్య మనుషులు, మనుషులు యొక్క మనస్తత్వాలు గురించి ఎన్నో విషయాలని చెప్పారు. చాణక్య చెప్పినట్లు, మనం పాటించడం వలన, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంతోషంగా ఉండొచ్చు. ఇలాంటి వైఖరి ఉన్నవాళ్లు, మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఇటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని, మోసపోవాల్సి ఉంటుందని చాణక్య అన్నారు. మరి ఎటువంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి..? ఎటువంటి వాళ్ళతో దూరంగా ఉంటే మంచిది అనే విషయాన్ని చూద్దాం.
అవసరమైనప్పుడు సహాయం చేయని వాళ్ళు, ఎప్పుడు నమ్మకూడదని ఆచార్య చాణక్య చెప్పారు. సహాయం చేసే పరిస్థితులు ఉండి కూడా, సహాయం చేయలేకపోతున్నట్లయితే, కచ్చితంగా అటువంటి వాళ్ళని నమ్మకూడదని, ఆచార్య చాణక్య చెప్పడం జరిగింది. అలానే, చాణక్య ప్రకారం మన ముందు ఒకలా వెనక ఒకలా మాట్లాడే వ్యక్తులతో దూరంగా ఉండాలని చాణక్య అన్నారు.
అటువంటి వాళ్ళని నమ్మకూడదు. అటువంటి వాళ్ళు ఏదైనా చెప్పాలంటే కచ్చితంగా మీరు ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి, ఇటువంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొంతమంది, ముందు ఒక లాగ వెనక ఒకలా మాట్లాడుతుంటారు. ఈ స్వభావం అసలు మంచిది కాదు. అలానే, మరొక లక్షణం కూడా ఉంది. ఇటువంటి వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనవసరంగా మీరే ఇబ్బంది లో పెడతారు. కొంతమంది పని అయిపోయే వరకు ఒకలా, పని అయిపోయిన తర్వాత ఒకలా ఉంటారు.
అటువంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పని అయ్యేవరకు మీరే అని అంటారు. పనైపోయిన తర్వాత మీరు ఎవరు అంటారు. ఇటువంటి వ్యక్తులకి దూరంగా ఉండకపోతే, అనవసరంగా మీరే ఇబ్బందుల్లో పడతారు. ఇటువంటి వాళ్ళు, అచ్చమైన స్వార్థపరులు, అవకాశవాదులు. అలాంటి వారికి ఎప్పుడూ కూడా దూరంగా ఉండాలని చాణక్య చెప్పారు. చూశారు కదా, చాణక్య చెప్పిన విషయాలని, మరి చాణక్య చెప్పినట్లు చేసినట్లయితే, ఎటువంటి వారి దగ్గర మోసపోరు. ఆనందంగా ఉండొచ్చు. లేదంటే అనవసరంగా మీరే ఇబ్బందులు పడాలి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…