రైల్వేలో జాబ్ పొందాలని చూస్తున్నారా..? అయితే ఈ నోటిఫికేషన్ మీ కోసమే. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా మొత్తం 1036 పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పలు రైల్వే శాఖలలో పనిచేసేందుకు గాను ఇంటర్, డిగ్రీ లేదా పీజీ చదివిన ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు గాను ఫిబ్రవరి 16ను చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు మరిన్ని వివరాలకు https://www.rrbapply.gov.in/ అనే అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.
జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ ట్రాన్స్లేటర్, స్టాఫ్ అండ్ వెల్పేర్ ఇన్స్పెక్టర్, చీఫ్ లా అసిస్టెంట్, కుక్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, ఫిజికల్ ట్రెయినింగ్ ఇన్స్ట్రక్టర్, అసిస్టెంట మిస్ట్రెస్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, హెడ్ కుక్, ఫింగర్ ప్రింట్ ఎగ్జామినర్ పోస్టులను ఈ రిక్రూట్మెంట్లో భాగంగా భర్తీ చేస్తారు. పోస్టును బట్టి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలంటే పైన ఇచ్చిన లింక్ను సందర్శించవచ్చు. ఇక అభ్యర్థుల వయస్సు 18 నుంచి 48 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజును రూ.500గా నిర్ణయించారు. రిజర్వ్డ్ కేటగిరిలకు చెందిన అభ్యర్థులు రూ.250 ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ మార్కును కట్ చేస్తారు. ఆసక్తి ఉన్న వారు ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…