భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (ఎస్ఈటీ) నియామకాలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా టెలికాం ఆపరేషన్స్, ఫైనాన్స్ విభాగాల్లో మొత్తం 120 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా జరగనుంది.
ఈ నియామకంలో టెలికాం విభాగం 95 పోస్టులు, ఫైనాన్స్ విభాగంలో 25 పోస్టులను భర్తీ చేస్తారు. వర్గాల వారీ రిజర్వేషన్ వివరాలు అధికారిక నోటిఫికేషన్లో పొందుపరిచారు.
గమనిక: ప్రభుత్వ రంగ సంస్థలో ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగాన్ని ఆశించే యువతకు ఇది మంచి అవకాశం కావడంతో, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ (www.bsnl.co.in) ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలని, నోటిఫికేషన్ను పూర్తిగా చదివిన తర్వాతే అప్లై చేయాలని సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…
ఆధార్కు సంబంధించిన పనులు ఇక మరింత సులభం కానున్నాయి. తాజాగా కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.…
కాంతారా సినిమా ముందు వరకు అసలు రిషబ్ శెట్టి అంటే కర్ణాటక వెలుపల సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.…
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 2026 నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు బోధనా…
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…