Banana Storage : చాలామంది, అరటి పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని రెగ్యులర్ గా, అరటి పండ్లను తింటుంటారు. అరటిపండు తినడం వలన, అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి అవుతుంది. అయితే, అరటి పండ్లు త్వరగా పాడైపోతుంటాయి. ఎక్కువ కొని, మనం వాటిని స్టోర్ చేసుకోవడానికి, త్వరగా అవి పాడైపోతాయి. అయితే, ఎక్కువ కాలం పాటు అవి తాజాగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఇలా కనుక, మీరు చేసినట్లయితే, అరటి పండ్లు 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి.
మామూలుగా మనం ఇంట్లో అరటి పండ్లను తెచ్చి పెట్టుకుంటే, రెండు మూడు రోజులకు అవి పాడైపోతాయి. కుళ్లిపోతాయి. అలా కాకుండా, మీరు ఈ విధంగా అరటిపండు ని పెట్టినట్లయితే అరటి పండ్లు తాజాగా ఉంటాయి. కొన్ని చిట్కాలు ని పాటిస్తే, ఎప్పుడు కూడా అవి ఫ్రెష్ గానే ఉంటాయి. పూర్తిగా పండిన పసుపు అరటి పండ్లను కొనడానికి బదులుగా, కొన్ని పండిన అరటిపండ్ల ని, కొన్ని ఆకుపచ్చ పండ్లను కొనండి. గది ఉష్ణోగ్రత వద్ద ఉంచవచ్చు.
క్రమంగా అరటి పండ్లు ముగ్గుతూ ఉంటాయి. మీరు సగం పండిన అరటి పండ్లను తెచ్చుకొని, వాటిని ఇంట్లో పెట్టుకుంటే, నెమ్మదిగా అవి ముగ్గుతాయి. ఫ్రెష్ గా ఉంటాయి. అలానే, అరటి పండ్లను నిల్వ చేసేటప్పుడు, సరిగ్గా నిల్వ చేయండి. ఇంటికి వచ్చిన వెంటనే సంచి నుండి పండ్లను బయటకు తీసేయండి.
అరటి పండ్లు సంచిలో ఉంటే, వేగంగా పండిపోతాయి. కుళ్లిపోతాయి. అలానే, నేరుగా వేడికి లేదంటే సూర్య రష్మికి గురి అవ్వకుండా జాగ్రత్త వహించండి. అరటి పండ్లు ని గ్యాస్ స్టవ్లు, హీటర్లు, కిటికీలకి దూరంగా ఉంచాలి. తెచ్చిన వెంటనే చల్లని ప్రదేశంలో పెట్టాలి. పండిన పండ్లు ని ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి, సీల్ చేసి ఫ్రిజ్లో ఉంచుకోవచ్చు. ఇలా చేస్తే అరటి పండ్లు పాడైపోవు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…