Yoga For Neck Pain : చాలామంది, ప్రతిరోజూ యోగాసనాలు వేస్తూ ఉంటారు. యోగాసనాలు వేయడం వలన, ఫిట్ గా ఉండొచ్చు. ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. అయితే, కొంతమందికి నొప్పులు ఉంటూ ఉంటాయి. మెడ నొప్పితో చాలా మంది బాధపడుతూ ఉంటారు. మీకు కూడా, మెడ నొప్పి అప్పుడప్పుడు వస్తోందా..? అయితే, ఇలా చేయండి. ఈ ఆసనాలతో మెడ నొప్పి సమస్యకు చెక్ పెట్టొచ్చు. ప్రస్తుతం డెస్క్ జాబులు చేసే చాలా మందిలో, మెడనొప్పి సమస్య ఎక్కువగా ఉంటోంది. మెడ నొప్పి నుండి, ఉపశమనాన్ని పొందాలంటే, యోగాసనాలు వేస్తే మంచిది.
బిథిలాసనం లేదా మార్జారి ఆసనం వేస్తే ఫ్లెక్సిబిలిటీని పెంపొందించుకోవచ్చు. ఈ ఆసనం వేస్తే, బ్లడ్ సర్కులేషన్ బాగా అవుతుంది. పైగా నడుము, మెడ, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. మెడనొప్పి నుండి రిలీఫ్ కలుగుతుంది. అలానే, బాలాసనం వేస్తే కూడా, మెడ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. బాలాసనం వేస్తే, మెడ, భుజం కండరాలు స్ట్రిచ్ అవుతాయి. మెడ నొప్పి తగ్గిపోతుంది.
దీంతో, నొప్పి నుండి వెంటనే రిలీఫ్ కలుగుతుంది. మెడ, కండరాలు దృఢంగా మారడానికి సేతుబందాసనం వేస్తే మంచిది. ఈ ఆసనం వేయడం వలన, నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. మెడ దగ్గర గాయాలు ఉంటే, ఈ ఆసనాన్ని వేయకండి. మెడ నొప్పితో బాధపడే వాళ్ళు, సుఖాసనం వేస్తే కూడా, మెడ నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఇది చాలా ఈజీ ఆసనం. ఈ ఆసనం వేస్తే, మెడ కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.
మెడ నొప్పి నుండి తక్షణ ఉపశమనం సుఖాసనంతో కూడా పొందవచ్చు. ఉస్త్రాసన తో కూడా మెడ నొప్పి సమస్య తగ్గుతుంది. ఛాతి కండరాలు ఆరోగ్యంగా మారుతాయి. వెన్ను, మెడ ప్రాంతంలో ఒత్తిడి కూడా తగ్గుతుంది. గోముఖాసనం వేస్తే మెడ, భూజం, ఛాతి కండరాలు ఈజీగా స్ట్రెచ్ అవుతాయి. అధోముఖ శవాసనం వేస్తే మెడ కండరాల్లో ఒత్తిడి తగ్గిపోతుంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…