Mushrooms : పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పుట్టగొడుగులని తీసుకోవడం వలన అనేక లాభాలు ఉంటాయి. చాలామందికి పుట్టగొడుగులని తీసుకోవడం వలన కలిగే లాభాల గురించి తెలియదు. ఈ లాభాలను కనుక మీరు చూసినట్లయితే, రెగ్యులర్ గా పుట్టగొడుగులని తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. పుట్టగొడుగుల్ని తీసుకోవడం వలన ఇలాంటి సమస్యలన్నింటికీ కూడా దూరంగా ఉండొచ్చు. పుట్టగొడుగు కి సూర్యరష్మి అవసరం లేదు. చీకటి, చల్లని ప్రాంతాల్లో కూడా ఇవి పెరుగుతాయి.
వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్ తో పాటుగా ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి. పుట్టగొడుగులని తీసుకుంటే, శక్తి పెరుగుతుంది. పుట్టగొడుగులని తీసుకుంటే, విటమిన్ బి వన్, బి టు, బి 9, విటమిన్ సి, విటమిన్ డి కూడా అందుతాయి. పుట్టగొడుగులను తీసుకోవడం వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యానికి ఇవి చాలా మేలు చేస్తాయి.
పుట్టగొడుగులు తీసుకుంటే, సోడియం లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి. పుట్టగొడుగుల తో జీర్ణక్రియను కూడా మెరుగుపరుచుకోవచ్చు. గట్ బ్యాక్టీరియాని ఇవి ప్రోత్సహిస్తాయి. పేగు వ్యవస్థ ఆరోగ్యం కూడా బాగుంటుంది. పుట్టగొడుగుల్లో ఉండే లినోలిక్ యాసిడ్, యాంటీ కార్సినోజనిక్ కాంపౌండ్ గా పని చేస్తుంది. అధిక ఈస్ట్రోజన్ స్థాయిల వలన కలిగే హానికరమైన ప్రభావాలని తొలగిస్తుంది. రొమ్ము క్యాన్సర్ నుండి కూడా ఇది రక్షిస్తుంది. పుట్టగొడుగులని తీసుకుంటే డిప్రెషన్ నుండి కూడా దూరంగా ఉండొచ్చు.
ఆందోళన ని కూడా తగ్గిస్తుంది. పుట్టగొడుగులతో అందం కూడా మెరుగుపడుతుంది. పుట్టగొడుగులులో విటమిన్-డి ఎక్కువ ఉంటుంది. అదే విధంగా విటమిన్ బి కాంప్లెక్స్ కూడా ఇందులో ఉంటుంది. యాంటీబయటిక్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో ఉంటాయి. పుట్టగొడుగులు తీసుకుంటే, హిమోగ్లోబిన్ ఉత్పత్తి బాగా అవుతుంది. ఎర్ర రక్త కణాల ఆక్సిజన్ పెరుగుతుంది.
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…