Salt Side Effects : ఉప్పు ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ఉప్పుని ఎక్కువ తీసుకుంటే, కచ్చితంగా సమస్యలు వస్తాయి. ఈ విషయం చాలామందికి తెలుసు. కానీ, పాటించే వాళ్ళు కొందరే ఉంటారు. ఎక్కువగా ఉప్పును తీసుకుంటే, చాలా రకాల సమస్యలు కలుగుతాయి. ఎప్పుడూ కూడా ఉప్పుని, లిమిట్ గా మాత్రమే తీసుకోవాలి. రోజువారి వంటలో మనం కచ్చితంగా ఉప్పుని వేసుకోవాలి. లేదంటే, అసలు తినలేము. అలా అని ఎక్కువ ఉప్పుని వాడినట్లయితే, అది చాలా ప్రమాదం.
గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. హార్ట్ ఎటాక్ మొదలు అనేక ప్రమాదకరమైన సమస్యలను ఎదుర్కోవాలి. ఇండియాలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా గుండె జబ్బుల వలన చనిపోయే వాళ్ళ సంఖ్య, రోజురోజుకీ పెరుగుతుంది. రక్తపోటుతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. లోపల బీపీ వున్నా తెలియకుండా ఉన్నవారు, 15% వరకు ఉంటారు. ఇన్ని సమస్యలకి కారణం, ఉప్పు అధిక మోతాదులో ఉప్పుని తీసుకుంటే, కచ్చితంగా ముప్పు తప్పదు.
ఉప్పులో సోడియం వలన రక్తపోటు పెరుగుతుంది. ఉప్పు అధికంగా తీసుకుంటే, రక్తనాళాలలో రక్త ప్రసరణ అయ్యి, ఒత్తిడి పెరిగిపోతుంది. ఒత్తిడి పెరగడం వలన రక్తనాళాలు సాగి, వంకీలు పెరిగినట్లుగా మారిపోతాయి. అక్కడ కొవ్వు పేరుకుపోవడం మొదలవుతుంది. ఆ కొవ్వు కొన్ని రోజులకి పెరిగి పెరిగి రక్తనాళాన్ని సన్నగా మార్చేస్తుంది. ఒక లెవెల్ ని దాటిన తర్వాత, హై బీపీ వస్తుంది. గుండె ఎక్కువ ప్రభావితం అవ్వడం వలన కిడ్నీల పనితీరుపై చెడు ప్రభావం పడుతుంది.
మెదడుకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. పక్షవాతం కూడా రావచ్చు. ఇలా, ఇన్ని జరగడానికి కారణం కేవలం ఉప్పు. కూరల్లో వాటిల్లో ఉప్పుని తగ్గించుకోవడం మంచిది. కూర అంతా అయిపోయిన తర్వాత కావాలంటే, చాలకపోతే కొంచెం వేసుకోండి. అంతే కానీ వండుకునేటప్పుడే, అధిక మోతాదులో ఉప్పుని వేసుకోవడం మంచిది కాదు. అలానే, స్నాక్స్ లో కూడా ఉప్పుని ఎక్కువ వాడుతూ ఉంటారు. ప్యాక్డ్ స్నాక్స్ లో అయితే ఉప్పు ఎక్కువ ఉంటుంది. ఇటువంటి వాటిని, తగ్గించడం మంచిది.
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…