Salt Side Effects : ఉప్పు ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ఉప్పుని ఎక్కువ తీసుకుంటే, కచ్చితంగా సమస్యలు వస్తాయి. ఈ విషయం చాలామందికి తెలుసు. కానీ, పాటించే వాళ్ళు కొందరే ఉంటారు. ఎక్కువగా ఉప్పును తీసుకుంటే, చాలా రకాల సమస్యలు కలుగుతాయి. ఎప్పుడూ కూడా ఉప్పుని, లిమిట్ గా మాత్రమే తీసుకోవాలి. రోజువారి వంటలో మనం కచ్చితంగా ఉప్పుని వేసుకోవాలి. లేదంటే, అసలు తినలేము. అలా అని ఎక్కువ ఉప్పుని వాడినట్లయితే, అది చాలా ప్రమాదం.
గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. హార్ట్ ఎటాక్ మొదలు అనేక ప్రమాదకరమైన సమస్యలను ఎదుర్కోవాలి. ఇండియాలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా గుండె జబ్బుల వలన చనిపోయే వాళ్ళ సంఖ్య, రోజురోజుకీ పెరుగుతుంది. రక్తపోటుతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. లోపల బీపీ వున్నా తెలియకుండా ఉన్నవారు, 15% వరకు ఉంటారు. ఇన్ని సమస్యలకి కారణం, ఉప్పు అధిక మోతాదులో ఉప్పుని తీసుకుంటే, కచ్చితంగా ముప్పు తప్పదు.
ఉప్పులో సోడియం వలన రక్తపోటు పెరుగుతుంది. ఉప్పు అధికంగా తీసుకుంటే, రక్తనాళాలలో రక్త ప్రసరణ అయ్యి, ఒత్తిడి పెరిగిపోతుంది. ఒత్తిడి పెరగడం వలన రక్తనాళాలు సాగి, వంకీలు పెరిగినట్లుగా మారిపోతాయి. అక్కడ కొవ్వు పేరుకుపోవడం మొదలవుతుంది. ఆ కొవ్వు కొన్ని రోజులకి పెరిగి పెరిగి రక్తనాళాన్ని సన్నగా మార్చేస్తుంది. ఒక లెవెల్ ని దాటిన తర్వాత, హై బీపీ వస్తుంది. గుండె ఎక్కువ ప్రభావితం అవ్వడం వలన కిడ్నీల పనితీరుపై చెడు ప్రభావం పడుతుంది.
మెదడుకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. పక్షవాతం కూడా రావచ్చు. ఇలా, ఇన్ని జరగడానికి కారణం కేవలం ఉప్పు. కూరల్లో వాటిల్లో ఉప్పుని తగ్గించుకోవడం మంచిది. కూర అంతా అయిపోయిన తర్వాత కావాలంటే, చాలకపోతే కొంచెం వేసుకోండి. అంతే కానీ వండుకునేటప్పుడే, అధిక మోతాదులో ఉప్పుని వేసుకోవడం మంచిది కాదు. అలానే, స్నాక్స్ లో కూడా ఉప్పుని ఎక్కువ వాడుతూ ఉంటారు. ప్యాక్డ్ స్నాక్స్ లో అయితే ఉప్పు ఎక్కువ ఉంటుంది. ఇటువంటి వాటిని, తగ్గించడం మంచిది.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…