Milk With Ghee : ఆరోగ్యంగా ఉండడం కోసం చాలా మంది మంచి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. అయితే చాలామంది ఆరోగ్యం బాగుండాలని పోషక విలువలు కలిగిన పాలని రోజు తాగుతూ ఉంటారు. మీరు కూడా రాత్రిపూట, ఉదయం పూట పాలు తాగుతున్నారా..? అయితే కచ్చితంగా ఇలా చేయండి. రాత్రి పూట పాలు తాగితే నిద్ర బాగా పడుతుంది. అయితే చాలామంది పాలల్లో తేనె వేసుకుని తీసుకుంటూ ఉంటారు.
నిజానికి పాలల్లో నెయ్యి వేసుకుని తీసుకుంటే కూడా ఆరోగ్యం బాగుంటుంది. పాలలో నెయ్యి వేసుకుని తీసుకోవడం వలన చాలా లాభాలు ఉంటాయి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలల్లో ఒక చెంచా నెయ్యి వేసుకుని తీసుకోండి. ఇలా నెయ్యి వేసుకుని తీసుకుంటే చాలా చక్కటి లాభాలని పొందొచ్చు. పాలల్లో నెయ్యి వేసుకుని తీసుకుంటే పలు రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
పాలల్లో నెయ్యి వేసుకుని తాగడం వలన శరీరంలో జీవక్రియలు మెరుగుపడతాయి. అలాగే శక్తి పెరుగుతుంది. జీవక్రియలను మెరుగుపరచడానికి, ఇది బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎక్కువ పని చేసి అలసిపోతున్నట్లయితే, పాలల్లో నెయ్యి వేసుకుని తీసుకోండి. అలా చేయడం వలన మీకు శక్తి ఇంకా లభిస్తుంది. శరీరానికి అవసరమైన శక్తి ఉంటుంది. తరచుగా జీర్ణ సమస్యలు ఉంటే కూడా పాలల్లో నెయ్యి వేసుకుని తాగండి.
ఇలా పాలల్లో నెయ్యి వేసుకుని తీసుకుంటే బలహీనమైన జీర్ణవ్యవస్థని బలపరుస్తుంది. పాలల్లో నెయ్యి వేసుకుని గర్భిణీలు కూడా తీసుకోవచ్చు. గర్భిణీలు తీసుకుంటే శిశువు ఎముకులు బలపడతాయి. పాలల్లో నెయ్యి వేసుకుని తీసుకుంటే కీళ్ల నొప్పుల నుండి కూడా బయటపడొచ్చు. నిద్రలేమి సమస్య నుండి కూడా బయటపడొచ్చు. బరువు పెరగడానికి కూడా వీలవుతుంది. ఇలా పాలల్లో నెయ్యి వేసుకుని తీసుకుంటే ఎన్నో లాభాలని పొందవచ్చు.
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…