Menthikura : చలికాలంలో ఎక్కువగా, మనకి ఆకుకూరలు దొరుకుతూ ఉంటాయి. ఆకుకూరలు తీసుకుంటే, ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. చాలా రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా కూడా ఉండవచ్చు. ఆకుకూరని ఆహారంలో భాగం చేసుకుంటే, పోషకాలు బాగా అందుతాయి. అనేక రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. మన ఆరోగ్యాన్ని మరింత పెంచుకోవచ్చు. చలికాలంలో మనకి మెంతికూర కూడా బాగా దొరుకుతుంది. మెంతికూర వలన ఎన్నో లాభాలని పొందవచ్చు. మెంతికూరను తీసుకుంటే ఏ సమస్యలు తగ్గుతాయి అనేది చూద్దాం.
కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే మెంతికూర బాగా పనిచేస్తుంది. ఈ సమస్యలతో బాధపడే వాళ్ళు, మెంతికూరని రెగ్యులర్ గా తీసుకుంటే మంచిది. మెంతి ఆకులలో విటమిన్ కె ఎక్కువ ఉంటుంది, ఎముకల్లో ఇబ్బందులని కూడా, ఇది పోగొడుతుంది. మెంతి కూర ఎముక బలాన్ని ప్రోత్సహిస్తుంది. మెంతికూరను తీసుకుంటే, కాల్షియం లోపం కూడా తగ్గుతుంది. ఎముకల్లో క్యాల్షియం లోపిస్తే, ఎన్నో సమస్యలు కలుగుతూ ఉంటాయి.
అటువంటి వాళ్ళు, మెంతికూరను తీసుకోవడం మంచిది. మెంతికూరను తీసుకోవడం వలన షుగర్ పేషెంట్లకు కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు, తప్పనిసరిగా మెంతికూరను తీసుకుంటే, చక్కటి మార్పుని చూడొచ్చు. మెంతికూరను తీసుకుంటే, హృదయ సంబంధిత సమస్యలకి కూడా దూరంగా ఉండవచ్చు.
గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి మెంతికూర బాగా ఉపయోగపడుతుంది. ఇందులో పొటాషియం కూడా ఎక్కువ ఉంటుంది. మెంతికూరను తీసుకుంటే, హృదయ స్పందన రేటు అలానే రక్తపోటు నియంత్రించడానికి అవుతుంది. చెడు కొలెస్ట్రాల్ని కూడా ఇది తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. శరీరాన్ని మెంతికూర కాపాడుతుంది. అనేక వ్యాధుల నుండి మెంతికూర మనల్ని రక్షిస్తుంది. మెంతికూరని వారానికి రెండు సార్లు తీసుకోవడానికి చూడండి. మెంతికూరతో రకరకాలు వంటకాలు కూడా చేసుకోవచ్చు. ఈ లాభాలు అన్నింటినీ మెంతికూరతో పొందవచ్చు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…