Kalonji Seeds Water : కలోంజి గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కలోంజి గింజల వలన, అనేక రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. కలోంజి గింజలు వంటలకి మంచి సువాసనని ఇస్తాయి. అలానే, రుచిని కూడా ఇస్తాయి. ఈ నల్లటి విత్తనాలలో విటమిన్స్ తో పాటుగా, ఫైబర్ కూడా ఉంటుంది. ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వలన, చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. థైరాయిడ్ తో పోరాడగలవు కూడా. అలానే, అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి.
కలోంజి గింజలు చర్మ సమస్యలను కూడా దూరం చేయగలవు. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ మైక్రోబియన్ గుణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. అలానే, యాంటీ వైరల్ గుణాలు, యాంటీ ఫంగల్ గుణాలు కూడా వీటిలో పుష్కలంగా ఉంటాయి. చర్మ సమస్యల్ని కూడా ఈ గింజలు పోగొడతాయి. సోరియాసిస్, మొటిమల్ని కూడా తగ్గిస్తాయి. కలోంజీ విత్తనాలు డైట్ లో తీసుకోవడం వలన, చర్మ సమస్యలు తగ్గిపోతాయి.
కలోంజి గింజల్ని తీసుకోవడం వలన, బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కలోంజి గింజలను తీసుకుంటే, కొవ్వుని తగ్గించుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కూడా వీటిలో ఎక్కువ ఉంటాయి. శరీర బరువుని, బిఎంఐ ని ఇది తగ్గిస్తుంది. థైరాయిడ్ పనితీరుని కలోంజి గింజలతో మెరుగుపరచుకోవచ్చు. కలోంజి గింజల్ని తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
గుండెపోటు, అధిక రక్తపోటు, కిడ్నీ సమస్యలు కూడా తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలని కూడా కలోంజి గింజలు తగ్గిస్తాయి. ఈ గింజల్ని తీసుకుంటే గ్యాస్టిక్ సమస్యలు కూడా ఉండవు. క్యాన్సర్ తో పోరాడగలిగే లక్షణాలు కూడా ఈ గింజల్లో ఉంటాయి. కలోంజి గింజల్ని తీసుకుంటే, చెడు బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. కలోంజి గింజల్ని తీసుకోవడం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఈ గింజల్ని తీసుకోవడం వలన, హై బీపీ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇలా ఈ గింజలతో అనేక లాభాలని పొందవచ్చు. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఈ గింజల్ని నీళ్ళల్లో వేసుకుని, పరగడుపున తాగితే ఈ లాభాలు అన్నీ మనం పొందడానికి అవుతుంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…