Disha Patani : సోషల్ మీడియాను షేక్ చేయడం, సోకుల వల వేయడంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని రూటే సపరేటు. సామజిక మాధ్యమాల్లో చురుగ్గా వ్యవహరించడం, ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తుండటం దిశా పటానీ హ్యబీ. లోఫర్’లో కనిపించిన ఆ సూపర్ సుందరాంగిని తెలుగు ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కే’లో ప్రభాస్ పక్కన అవకాశం దక్కించుకుంది. అన్నీ కుదిరిదే.. వచ్చే సంక్రాంతికి దిశా పఠానీని తెలుగు తెరపై చూడబోతున్నాం. మోడల్ దిశా పటాని ని హీరోయిన్ చేశాడు దర్శకుడు పూరి జగన్నాధ్. వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘లోఫర్’ చిత్రంతో దిశా వెండితెరకు పరిచయమైంది. 2015లో విడుదలైన లోఫర్ డిజాస్టర్ కాగా మరలా తెలుగులో నటించలేదు.
ఆ వెంటనే బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. ధోని బయోపిక్ లో ఛాన్స్ కొట్టేసింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి జంటగా ధోని చిత్రంలో నటించింది. ధోని సూపర్ హిట్ కొట్టింది. దాంతో ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి. టైగర్ ష్రాఫ్ భాగీ 2, సల్మాన్ ఖాన్ భారత్ చిత్రాల్లో దిశా పటాని హీరోయిన్ గా నటించింది. దిశా ఫేమ్ అంతకంతకు పెరుగుతూ వచ్చింది. దిశా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్నారు. మరలా దిశా దృష్టి బాలీవుడ్ నుండి సౌత్ కి షిఫ్ట్ అయ్యింది. కల్కి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అలాగే సూర్య-శివ కాంబోలో తెరకెక్కుతున్న కంగువ చిత్రంలో నటిస్తుంది. కంగువ సైతం భారీ ప్రాజెక్ట్. హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ చిత్రం చేస్తుంది.
ఇటీవల ఈ భామ అలెక్సాండర్ అలెక్స్ ఇల్లిక్ అనే వ్యక్తితో దిశా తరచుగా కనిపిస్తుంది. పార్టీలు, డిన్నర్ నైట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అలెక్సాండర్ అలెక్స్ మోడల్, యాక్టర్ అండ్ ఫిట్నెస్ ఫ్రీక్. టైగర్ ష్రాఫ్ కి హ్యాండ్ ఇచ్చి అలెక్స్ తో దిశ సెటిల్ అయ్యిందని అంటున్నారు. బికినీలో ఎప్పటికప్పుడు సందడి చేస్తూ ఉండే దిశా పటాని కాక రేపే లుక్స్లో కనిపించి రచ్చ చేస్తుందని అంటున్నారు. బికినీ లో ఈ అమ్మడు చేసే రచ్చకి కుర్రాళ్లు థ్రిల్ అవడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం బికినీ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు…
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…