ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శుభవార్తను తెలియజేసింది. ఈ క్రమంలోనే మరోసారి మిషన్ ఆపరేటర్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి 200 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి ఆసక్తి, అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 16న ఆఖరి తేదీ.
ఈ నోటిఫికేషన్ కు రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 18వ తేదీన ఇంటర్వ్యూలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటిఐ పాసైన అభ్యర్థులు అర్హులు. పురుషులకు మాత్రమే అవకాశం ఉంటుంది వీరి వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలవారి వేతనంగా 11,500 రూపాయలను చెల్లించనున్నారు.
ఈ ఉద్యోగాలకు రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈనెల 18వ తేదీన vignan Degree College, Bangarupalem, Chittoor Dist, A.P చిరునామాలో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు ఈ క్రింది నెంబర్ ను సంప్రదించవలెను. 9505023016
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…
నటి హన్సికా మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నాలుగేళ్ల వివాహ జీవితానికి అధికారికంగా ముగింపు పలికారు. పరస్పర సమ్మతితో దాఖలు…