Sleep : ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, సుఖంగా జీవించాలని కోరుకుంటారు. బాధలు అనుభవించాలని, కష్టాలు పాలవ్వాలని ఎవరికీ ఉండదు. కానీ చాలామంది చేసే కొన్ని పొరపాట్ల వలన కష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. బాధలను భరించాల్సి వస్తుంది. మనకి తెలియకుండా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, పెద్ద పెద్ద ప్రమాదాలకి దారితీస్తాయి. మనం తినడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మనం పూజ చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అలానే మనం నిద్రపోవడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి.
ఆ నియమాలను మనం పాటించడం వలన, చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. కష్టాలన్నీ పోతాయి. ఆనందంగా ఉండొచ్చు. నిద్రపోయేటప్పుడు పాటించాల్సిన కొన్ని నియమాల గురించి ఇప్పుడు చూద్దాం. నిద్రపోయేటప్పుడు ఈ వస్తువులని అస్సలు మీ దగ్గర పెట్టుకోవద్దు. దీని వలన దరిద్రం వస్తుంది. ఈ తప్పులు చేయడం వలన డబ్బులు త్వరగా ఖర్చు అయిపోతాయి. స్థిరంగా ఏ పని మీద దృష్టి పెట్టలేరు. ఆనందంగా జీవించలేరు.
ఆర్థికంగా వెనకబడి పోతారు. నిద్రపోయేటప్పుడు కాళ్ళని దక్షిణం వైపు పెట్టుకోకూడదు. ఉత్తరం వైపు కానీ పడమర వైపు కానీ, మీ కాళ్ళని పెట్టి నిద్రపోవచ్చు. పడుకునేటప్పుడు తల దగ్గర నీళ్ళని పెట్టుకుని అసలు నిద్రపోకూడదు. అది కూడా మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. మంచం కింద చెప్పులు పెట్టుకుని నిద్రపోకూడదు. నిద్రపోయేటప్పుడు చెప్పులని మంచం కింద పెట్టుకోవడం వలన చెడు ఆత్మలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయట.
కాబట్టి ఈ పొరపాటున కూడా అసలు చేయకండి. అలానే వాస్తు ప్రకారం మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు. అద్దం ఉంటే కూడా ఇబ్బందులు వస్తాయి. నిద్రలేచిన వెంటనే అద్దంలో ముఖం చూసుకుంటే, దరిద్రం కలుగుతుంది. కాబట్టి ఈ పొరపాటుని కూడా చేయకండి. తల కింద పుస్తకాలు పెట్టుకుని కూడా నిద్రపోకూడదు. ఇటువంటి పొరపాట్లని అస్సలు చేయకండి. అనవసరంగా ఇబ్బందుల్లో పడతారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…