Srivari Nijaroopa Darshanam : ప్రతి రోజు వేలల్లో భక్తులు తిరుమల వెళుతూ ఉంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని వారి కోరికలని వెంకటేశ్వర స్వామి వారికి చెప్పుకుంటూ ఉంటారు. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో ప్రతి గురువారం తెల్లవారుజామున రెండవ అర్చన తర్వాత, మూలమూర్తి ఏ అలంకారం లేకుండా దర్శనం ఇస్తారు. దీని గురించి చాలా మందికి తెలియని విషయాలు ఈరోజు తెలుసుకుందాము.
నిజరూప దర్శనం అంటే ఏంటి..? గురువారం నాడు నిజరూప దర్శనం గురించి ముఖ్య విషయాలను ఇప్పుడు చూద్దాం.. గురువారం నాడు శ్రీవారి నేత్రాలని దర్శించుకునే మహా భాగ్యం కలుగుతుంది. ఆ రోజు ఆభరణాలకి బదులుగా పట్టు ధో వతిని వేస్తారు. కిరీటాన్ని తీసేస్తారు. వస్త్రాన్ని తలపాగాలా చుడతారు. పెద్దగా ఉండే పచ్చ కర్పూర నామాన్ని కూడా బాగా తగ్గించేస్తారు.
గురువారం నాడు ఈ దర్శనాన్ని నేత్ర దర్శనం అని కూడా పిలుస్తారు. ఇలా గురువారం నాడు నిజరూప దర్శనం ఈ విధంగా ఉంటుంది. చాలా మంది ఈ దర్శనానికి వెళ్లాలని ఎంతగానో ఎదురు చూస్తారు. అందరికీ ఈ మహాభాగ్యం కలగదు. తిరుమల ఆలయ సిబ్బంది ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా అన్ని విషయాలను చూసుకుంటూ ఉంటారు. ఎలాంటి తప్పు చేయకూడదని భగవత్ సన్నిధిలో పొరపాట్లు జరగకూడదని భావిస్తారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…