ప్రతి ఏడాది భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజులను మహాలయ పక్షం అంటారు. ఈ మహాలయ పక్షంలో మనం మన చనిపోయిన పూర్వీకులకు, పెద్దవారికి పిండ ప్రదానాలను చేస్తూ వారి ఆత్మ శాంతించాలని వారి కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తాము. మన పెద్దలకు ఎంతో పవిత్రంగా పూజలు చేసే ఈ రోజులలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. మరి మహాలయపక్షంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా..!
మహాలయ పక్షంలో మనం మన పెద్దవారికి పిండ ప్రదానాలు చేస్తాము కనుక ఈ 15 రోజులు ఏ విధమైనటువంటి శుభకార్యాలను జరపకూడదు. అదే విధంగా కొత్త వాహనాలను, కొత్త ఇంటిని కొనుగోలు చేయకూడదు. ఈ పదిహేను రోజులలో ఏ విధమైనటువంటి మాంసాహారాన్ని, ఉల్లిపాయ, వెల్లుల్లి కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. కేవలం సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.
అదేవిధంగా మహాలయ పక్షంలో ఉండే 15 రోజులను సంతాప దినాలుగా భావిస్తాము కనుక ఈ పదిహేను రోజులు మగవారు ఎలాంటి పరిస్థితులలో కూడా కటింగ్ చేయించుకోవడం, షేవింగ్ చేసుకోవడం వంటివి చేయకూడదు. అలాగే ఇంటిలో పూర్తిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇలా నియమాలను పాటించడం వల్ల పితృదేవతల ఆత్మలకు శాంతి కలిగి మనపై ఉన్నటువంటి పితృ దోషాలు తొలగిపోతాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…