ఆధ్యాత్మికం

Ayodhya Ram Mandir : అయోధ్య రామ‌మందిరంలో భారీ మార్పులు.. ఏం జ‌రుగుతోంది..?

Ayodhya Ram Mandir : రామ‌న‌వ‌మి త‌రువాత అయోధ్య‌లోని రామాలయంలో కొన్ని కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాస్త‌వానికి, ఆల‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక అంత‌స్తు మాత్ర‌మే సిద్దం చేయ‌గా, అక్క‌డ రెండవ అంత‌స్తు ఇంకా సిద్దం కాలేదు. ఆల‌యాన్ని ప్రారంభించిన‌ప్పుడు రామ్ లాలా విగ్ర‌హాన్ని మొద‌టి అంత‌స్తులోనే ఉంచారు. మొద‌టి అంతస్తుతో పాటు రెండో అంత‌స్తు ప‌నులు కూడా పూర్త‌య్యాయి. ఆల‌య ప్రాంగ‌ణం చుట్టూ 14 అడుగుల వెడ‌ల్పుతో భ‌ద్ర‌తా గోడ‌ను కూడా నిర్మించారు. ఇదొక్క‌టే కాదు కాంప్లెక్స్ మ‌రో 6 ఆల‌యాల‌ను నిర్మించ‌డానికి ప్ర‌ణాళిక‌లు కూడా జ‌రుగుతున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం రామ మందిర స‌ముదాయంలో మ‌రో 6 ఆల‌యాల‌ను నిర్మించ‌నున్నారు. ఒక మూల‌లో శివుని ఆల‌యం, మ‌రొక వైపు మా భ‌గ‌వ‌తి ఆల‌యం, మ‌రొక వైపు పార్వ‌తి ఆల‌యం, పూర్య భ‌గ‌వానుడి ఆల‌యం నిర్మించ‌నున్నారు. అలాగే రామ్ లాలా చేతుల‌కు ఒక‌వైపు హ‌నుమంతుడి ఆల‌యం మ‌రొక వైపు అన్న‌పూర్ణ ఆల‌యాల‌ను నిర్మించ‌నున్నారు. అంతేకాకుండా మ‌హ‌ర్షి వాల్మీకి, మ‌హ‌ర్షి వ‌శిష్ట‌, మ‌హ‌ర్షి విశ్వామిత్ర‌, మ‌హ‌ర్షి అగ‌స్త్య‌, నిషాద్ రాజ్, మాతా శ‌బ‌రి, మాతా అహ‌ల్య‌, జ‌టాయుల ఆలయాలు కూడా ఆల‌య స‌ముదాయంలో నిర్మించ‌బ‌డ‌తాయి. అంతేకాకుండా ఆల‌య ప్రాంగ‌ణాన్ని ఎండ త‌గ‌ల‌కుండా మార్చ‌నున్న‌ట్టు స‌మాచారం. అదే స‌మ‌యంలో 25,000 మంది భ‌క్తులు ఏక‌కాలంలో ఆల‌యం లోప‌ల ఉండ‌గ‌ల‌రు.

Ayodhya Ram Mandir

అంతేకాదు, యాంత్రికుల వ‌స్తువులు ఆల‌యంలో ఉంచే సౌక‌ర్యం కూడా క‌ల్పిస్తారు. ఇక ఆల‌య ప్రాంగ‌ణంలో 600 మొక్క‌లు నాటారు. నీటిశుద్ది క‌ర్మాగారం మ‌రియు మురుగు నీటి శుద్ది ప్లాంట్ సౌక‌ర్యం కూడా ఉంది. ఇక రాంలాలా ఆల‌యాన్ని ప్రారంభించిన‌ప్ప‌టి నుండి 1.5 కోట్ల మంది ప్ర‌జ‌లు రాం లాలాను ద‌ర్శించుకున్నారు. రాంలాలా ద‌ర్శనం కోసం మ‌న దేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా భ‌క్తులు వ‌స్తున్నారు. ప్ర‌తిరోజూ దాదాపు ఒక ల‌క్ష మంది భ‌క్తులు రాం లాలాను ద‌ర్శించుకోవ‌డానికి వ‌స్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

భారత్‌లోకి REDMI Note 15 Pro సిరీస్: 200MP కెమెరా, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. ధర ఎంతంటే?

Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…

Friday, 30 January 2026, 9:51 PM

హై బీపీ ఉన్నవారు రోజుకు ఎంత ఉప్పు తినాలి? గుండెను కాపాడుకోవాలంటే ఈ రూల్స్ తప్పనిసరి!

హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…

Friday, 30 January 2026, 6:47 PM

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలు: ఎలా అప్లై చేయాలంటే?

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…

Friday, 30 January 2026, 5:17 PM

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ఓటీటీ అప్‌డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…

Friday, 30 January 2026, 4:07 PM

ధురంధర్ ఓటీటీ అప్‌డేట్: బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…

Friday, 30 January 2026, 10:50 AM

తిరుమల లడ్డూ వివాదం: వైసీపీ గేమ్ ప్లాన్ ఫలించిందా? ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ!

గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…

Thursday, 29 January 2026, 10:15 PM

జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత హక్కులకు రక్షణ: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…

Thursday, 29 January 2026, 8:27 PM

రైలులో టికెట్ లేదా? భయపడకండి.. ఈ రూల్స్ తెలిస్తే చాలు!

రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…

Thursday, 29 January 2026, 6:12 PM