ఒడిశాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కట్నం ఇవ్వలేదని ఓ మహిళను తన అత్తింటి కుటుంబ సభ్యులు దారుణంగా హింసించారు. ఆమెను నగ్నంగా చేసి చిత్ర హింసలు పెట్టారు. ఒడిశాలోని కేంద్రపారా జిల్లా కొరుక్ గ్రామంలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది.
ఆ గ్రామానికి చెందిన 24 ఏళ్ల మహిళను అత్తింటి వారు కట్నం ఇవ్వలేదని చితకబాదారు. ఆ మహిళ కుటుంబ సభ్యులు కట్నం ఇచ్చుకోలేమని చెప్పారు. దీంతో ఆమెను ఆమె భర్త సోదరులు, ఇతర కుటుంబ సభ్యులు, కొందరు పురుషులు నగ్నంగా చేసి దారుణంగా కొట్టారు. కర్రలతో చావబాదారు. ఈ క్రమంలో తీసిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ఆ మహిళపై అంతటి ఘాతుకానికి పాల్పడ్డ వ్యక్తులపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసే పనిలో ఉన్నారు.
అయితే ఆ మహిళను కొందరు గ్రామస్థులు, ఇతర మహిళలు రక్షించే ప్రయత్నం చేశారు. ఆమెకు దుస్తులు ఇచ్చేందుకు యత్నించారు. కానీ వారిని కూడా పక్కకు నెట్టేసి వారిపై దాడి చేశారు. ఈ క్రమంలో సంఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…