క్రైమ్‌

డిన్న‌ర్‌లో చేప‌ల కూర తిని.. ఒకే ఇంట్లో ముగ్గురి మృతి..

ఒక ఇంట్లో రాత్రి భోజ‌నంలో భాగంగా చేప‌ల కూర తిన్న ముగ్గురు ప్రాణాల‌ను కోల్పోయారు. మ‌రో వ్య‌క్తి హాస్పిట‌ల్‌లో విష‌మ ప‌రిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషాద‌క‌ర సంఘ‌ట‌న బీహార్‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే..

బీహార్‌లోని చాప్రాలో ఉన్న ద‌రియాపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని సాధ‌ర్‌వ‌ర గ్రామంలో సోమ‌వారం సాయంత్రం సుభాష్ రాయ్ (5) చేప‌ల కూర వండాడు. దాన్ని త‌న ఇద్ద‌రు కుమారులు బాలాజీ రాయ్ (18), మిథిలేష్ రాయ్ (22)ల‌తోపాటు మేన‌ల్లుడు విరాజ్ రాయ్ (5) తిన్నాడు. అయితే కూర‌ను తిన్న వెంట‌నే వారి ప‌రిస్థితి విష‌మించింది. దీంతో బాలాజీ, విరాజ్ ఇంట్లోనే చ‌నిపోయారు. హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ సుభాష్ మృతి చెందాడు. మిథిలేష్ విష‌మ ప‌రిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. పాట్నాలోని ఓ హాస్పిట‌ల్‌లో అత‌నికి చికిత్స‌ను అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు సుభాష్ ఇంటికి చేరుకుని సంఘ‌ట‌న స్థ‌లాన్ని ప‌రిశీలించారు. వంట వండిన ప్ర‌దేశాన్ని గ‌మ‌నించారు. ఆ చేప‌ల కూర‌ను సీజ్ చేసి ఫోరెన్సిక్ ప‌రీక్ష‌ల నిమిత్తం పంపించారు. బ‌హుశా ఫుడ్ పాయిజ‌నింగ్ అవ‌డం వ‌ల్లే వారు మృతి చెంది ఉంటార‌ని పోలీసులు భావిస్తున్నారు. చేప‌ల కూర‌ను ప‌రీక్షించాక అస‌లు విష‌యం తెలుస్తుంద‌ని చెప్పారు. ఈ మేర‌కు పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

దసరా బరిలో ప్రభాస్ ‘ఫౌజీ’? రిలీజ్ డేట్‌పై నెట్టింట క్రేజీ ప్రచారం.. మేకర్స్ ఏమంటున్నారంటే?

రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…

Saturday, 31 January 2026, 10:37 AM

భారత్‌లోకి REDMI Note 15 Pro సిరీస్: 200MP కెమెరా, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. ధర ఎంతంటే?

Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…

Friday, 30 January 2026, 9:51 PM

హై బీపీ ఉన్నవారు రోజుకు ఎంత ఉప్పు తినాలి? గుండెను కాపాడుకోవాలంటే ఈ రూల్స్ తప్పనిసరి!

హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…

Friday, 30 January 2026, 6:47 PM

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలు: ఎలా అప్లై చేయాలంటే?

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…

Friday, 30 January 2026, 5:17 PM

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ఓటీటీ అప్‌డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…

Friday, 30 January 2026, 4:07 PM

ధురంధర్ ఓటీటీ అప్‌డేట్: బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…

Friday, 30 January 2026, 10:50 AM

తిరుమల లడ్డూ వివాదం: వైసీపీ గేమ్ ప్లాన్ ఫలించిందా? ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ!

గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…

Thursday, 29 January 2026, 10:15 PM

జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత హక్కులకు రక్షణ: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…

Thursday, 29 January 2026, 8:27 PM