విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన “పెళ్లిచూపులు”, విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన “ఈ నగరానికి ఏమైంది”వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ సమర్పణలో తాజాగా మరో చిత్రం తెరకెక్కుతోంది. తరుణ్ భాస్కర్ సమర్పణలో క్రీడా నేపథ్యం ఉన్న ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సాయి సుశాంత్ రెడ్డి హీరోగా సందడి చేయనున్నారు.
రోహిత్ తంజావూర్ దర్శకత్వంలో రాజు, ప్రమోద్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫీలర్ వీడియోను చిత్ర బృందం శుక్రవారం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఎలైట్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్లో రూపొందుతున్న మూడవ చిత్రమిది.
యాక్షన్ ప్యాక్డ్ స్పోర్ట్స్ తరహాలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కె సిద్ధార్థ రెడ్డి కెమెరామెన్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఫీలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుని త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేశారు.
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…