సాధారణంగా మనం తరచుగా వెళ్లే ఆలయాలలో శివాలయం ఒకటి. శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు స్వామివారు లింగ రూపంలో దర్శనమిస్తారు. అదేవిధంగా స్వామివారి లింగానికి ఎదురుగా నంది…
Anjeer : అంజీర్ పండ్లు మనకు డ్రై ఫ్రూట్స్ రూపంలో, సాధారణ పండ్ల రూపంలోనూ లభిస్తాయి. వీటిని తినేందుకు కొందరు ఇష్టపడరు. కానీ ఈ పండ్లను తినడం…
సమాజంలో ఉన్న తోటి వారికి మనకు చేతనైనంత సహాయం చేయాలి. సమాజం అంటే కేవలం మనం జీవించడమే కాదు, పేద వారు జీవించేందుకు కూడా సహాయం చేయాలి.…
ఒకప్పుడు కొన్ని వందల రకాల జాతుల కొంగలు ఉండేవి. కానీ క్రమంగా అంతరించిపోయి ఇప్పుడు 15 జాతులు మాత్రమే మిగిలాయి. వీటికి ఇవే తినాలన్న నియం ఏమీ…
ఉదయాన్నే పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను తింటుంటే శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఉదయాన్నే వెల్లుల్లిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు…
మొబైల్స్ తయారీదారు షియోమీ.. 7వ ఎంఐ యానివర్సరీ సేల్ను నిర్వహిస్తోంది. ఈ సేల్ సోమవారం ప్రారంభం కాగా ఈ నెల 16వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో…
దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. 18 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలను వేస్తున్నారు. అయితే టీకాలను తీసుకునేందుకు కొందరు మాత్రం భయపడుతున్నారు.…
ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ దేశంలోని పౌరులకు ఓ సరికొత్త ఇన్సూరెన్స్ పాలసీని తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఆరోగ్య సుప్రీమ్ పేరిట ఈ పాలసీని అందిస్తోంది. ఇందులో భాగంగా…
మొబైల్స్ తయారీదారు షియోమీ కొత్తగా ఎంఐ 67డబ్ల్యూ సోనిక్ చార్జ్ 3.0 పేరిట ఓ నూతన 67 వాట్ల చార్జర్ను భారత్లో విడుదల చేసింది. 6ఎ పవర్…
కిడ్నీలో రాళ్ల సమస్య ప్రస్తుతం చాలా మందికి వస్తోంది. చిన్నా పెద్దా ఈ సమస్య బారిన పడుతున్నారు. కిడ్నీ స్టోన్లు అనగానే చాలా మంది కంగారు పడుతుంటారు.…