Samantha : సమంత ప్రస్తుతం తన కెరీర్లో ఎన్నడూ లేనంత బిజీగా మారిపోయింది. వరుస సినిమాలతో జోరు మీదుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలకు చెందిన చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేనప్పటికీ ఈమె చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి సక్సెస్ సాధించింది. తన తొలి చిత్రం ఏం మాయ చేశావెతో హిట్ కొట్టిన ఈమె ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆమెకు వరుసగా హిట్స్ వచ్చాయి. దీంతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
అయితే సమంతను తన కెరీర్ ప్రారంభంలో చూసి ఇప్పుడు చూస్తే ఎన్నో తేడాలు వచ్చాయని స్పష్టంగా చెప్పవచ్చు. ఆమె ముఖాన్ని సర్జరీ చేయించుకుంది. ఈ క్రమంలోనే ఒకప్పటి సమంతకు, ఇప్పటి సమంతకు చాలా తేడాలను గమనించవచ్చు. అయితే ఈమె కెరీర్ ఆరంభంలో ఎలా ఉండేదో చాలా మందికి తెలియదు. కానీ అప్పట్లో ఆమె పూర్తి భిన్నంగా ఉండేది. మొదట్లో కమర్షియల్ యాడ్స్లో నటించింది. తరువాత మోడల్ అయింది. ఆ తరువాత సినిమాల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె అప్పట్లో చేసిన ఓ యాడ్ తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో సమంతను చూసి.. ఆమె ఇప్పటి ఫొటోలను చూస్తే అసలు గుర్తు పట్టరాకుండా ఉంది.
ఇక సమంత అప్పట్లో ఆషిక అనే గోల్డ్ కంపెనీకి చెందిన యాడ్లో నటించింది. అదే యాడ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమెలో అప్పటికి, ఇప్పటికి ఎన్నో మార్పులు వచ్చాయని మనకు సులభంగా తెలిసిపోతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సమంత యశోద అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. ఈ మూవీ ఆగస్టు 11న రిలీజ్ కానుంది. అలాగే విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి అనే మూవీ చేస్తోంది. దీంతోపాటు ఈమె నటించిన శాకుంతలం అనే మూవీ కూడా త్వరలోనే రిలీజ్ కానుంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…