గురువారం, జూన్ 11, 2026
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

అనారోగ్య సమస్యలు అనేవి సహజంగానే అందరికీ వస్తుంటాయి. కొందరికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటాయి. కొందరికి అనారోగ్యాల వల్ల ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడుతాయి. అయితే ధన్వంతరి మహా మంత్రాన్ని రోజూ ఉచ్ఛరించడం వల్ల సకల రోగాలు నయమవుతాయని పురాణాలు…

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

అనారోగ్య సమస్యలు అనేవి సహజంగానే అందరికీ వస్తుంటాయి. కొందరికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటాయి. కొందరికి అనారోగ్యాల వల్ల ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడుతాయి. అయితే ధన్వంతరి మహా మంత్రాన్ని రోజూ ఉచ్ఛరించడం వల్ల సకల రోగాలు నయమవుతాయని పురాణాలు చెబుతున్నాయి.

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

ఎవరైనా అనారోగ్యాలు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటే వారు రోజూ కింద తెలిపిన ధన్వంతరి మంత్రాన్ని పఠించాలి. దీంతో రోగాలు నయం అవుతాయి.

ఓం నమో భగవతే
మహా సుదర్శన
వాసుదేవాయ ధన్వంతరయే
అమృత కలశ హస్తాయ
సర్వ భయ వినాశాయ
త్రైలోక్యపతయే
త్రైలోక్య విధాత్ర్తే
శ్రీ మహా విష్ణు స్వరూప
శ్రీ ధన్వంత్రి స్వరూప
శ్రీశ్రీ ఔషధ చక్ర
నారాయణ స్వాహా

ఓం నమో భగవతే
వాసుదేవాయ ధన్వంతరయే
అమృతకలశ హస్తాయ
సర్వ భయ వినాశాయ
త్రైలోక్య నాథాయ
శ్రీ మహా విష్ణవే నమః

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి